బిజినెస్

ఏటీఎం కార్డు లేకుండా ఆధార్‌తో డబ్బులు విత్ డ్రా చేయొచ్చు.

ఏటీఎం కార్డ్‌ లేకుండానే కేవలం మీ ఆధార్ సహాయంతో మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు విత్‌ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం కోసం.. ముందుగా మీ …

సహకార స్ఫూర్తిని కొనసాగించిన దార్శనీకుడు సత్యనారాయణ రెడ్డి — సంతాప సభలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని, (జనంసాక్షి) : సహకార సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ సహకార స్ఫూర్తిని కొనసాగించిన దార్శనీకుడు మాదాడి సత్యనారాయణ రెడ్డి అని మంథని సింగిల్ …

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి ఊరట

న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన …

బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి : హైకోర్టు

హైదరాబాద్ : నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు …

వినాయక పూజలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ బ్యూరో,సెప్టెంబర్ 8, (జనం సాక్షి) నల్లగొండ పట్టణంలో పలు వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు.వార్డుల్లో 40 వార్డు సావర్కర్ …

అంతర్ రాష్ట్ర మేకలు గొర్రెలు దొంగలించే ముఠా అరెస్ట్

వికారాబాద్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 7 (జనం సాక్షి): వివిధ రాష్ట్రాల్లో మేకలను గొర్రెలను దొంగతనానికి పాల్పడే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసామని …

16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షసమావేశంనిర్వహించనున్నారు.ఈనెల 16న హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు హాజరుకానున్నారు. …

బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్

మళ్లీ రెండు రోజులుగా పెరుగుతూ పోతున్నా బంగారం ధరలు కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ రెండు రోజులుగా …

తెలంగాణ ప్ర‌జ‌లు అన్ని గ‌మ‌నిస్తున్నార‌ని ఆశిస్తున్నా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల‌కు ప‌ట్టం క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ రాష్ట్ర లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ప్రాంతీయ పార్టీ టీడీపీకే మెజార్టీ సీట్లు వ‌చ్చాయి. దీంతో కేంద్ర …

స్కూల్ ఎడ్యుకేష‌న్ ఆఫీసును ముట్ట‌డించిన నిరుద్యోగులు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో నిరుద్యోగుల నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. డీఎస్సీ రాత‌ప‌రీక్ష‌ల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయాలంటూ డైరెక్ట‌రేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేష‌న్ కార్యాల‌యాన్ని నిరుద్యోగులు …