బిజినెస్

క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్థిక వ్యవస్థకు ముప్పు

` ఆర్‌బిఐ వడ్డీరేట్లు యధాతథం ` ద్రవ్యపరపతి విధానంపై గవర్నర్‌ శక్తకాంత్‌ దాస్‌ ప్రకటన ముంబయి,ఫిబ్రవరి 10(జనంసాక్షి): ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థకి ముప్పు …

నష్టాలతో ప్రారంభమైనమార్కెట్లు

ముంబై,నవంబర్‌26(జనం సాక్షి ): గురువారం లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు అంతర్జాతీయ బలహీనతల నడుమ సెన్సెక్స్‌  826 పాయింట్లు …

కీలక వడ్డీరేట్లు యధాతథం

ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధానం ముంబై,అక్టోబర్‌8(జనంసాక్షి) : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ మరోసారి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం మాట్లాడుతూ …

ఉచిత విద్యకు బలమైన పునాదులు

ప్రభుత్వ విద్యకు పెరుగుతున్న ఆదరణ వరంగల్‌,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)     :  తెలంగాణ పునర్నిర్మాణంలో మానవవనరుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఉద్యమ సమయంలో తాను కలలుగన్న …

మొడి బకాయిలపై బ్యాంకుల నిర్లక్ష్యం

ఖాతాదారులకు వదులుతున్న చమురు అన్ని బ్యాంకులదీ అదే దారి ముంబయి,సెప్టెంబర్‌21((జనంసాక్షి):  మొండి బాకీల భారం సామాన్యులపై భారీగా పడుతోంది. వాటి నష్టాన్ని పూడ్చుకోవడానికే అన్నట్లుగా బ్యంకులు ఖాతాదారులపై …

తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌

క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు నోటీసులను స్వాగతించిన ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ న్యూఢల్లీి/హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌ ఇచ్చింది. క్లీన్‌ …

దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదు

దళితులను ఆర్థికంగా బలోపేతం చేసే యజ్ఞం వారిని బాగుపర్చాలన్నదే కెసిఆర్‌ సంకల్పం దళితబంధు యూనిట్లను పంపిణీలో మంత్రి కొప్పుల కరీంనగర్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదని మంత్రి …

ప్రజాప్రతినిధుల కేసుల్లో ఉదాసీనత ఎందుకు?

` ఛార్జిషీట్లు దాఖలు చేయకపోవడానికి కారణాలేంటి? ` 15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ నమోదు కాని అభియోగాలు ` ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్‌ దిల్లీ,ఆగస్టు …

20 ఏళ్లు అధికారం మాదే..

` అన్ని వర్గాలకు ‘బంధు’ వర్తింపజేస్తాం ` తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు ` దళితబందుపై ఊరూరా ప్రచారం చేయాలి ` విపక్షాల చిల్లరమల్లర విమర్శలకు ధీటుగా …

రామలింగారెడ్డి నిఖార్సయిన ఉద్యమనేత

ఆయన లేకుండా సభ జరుపుకుంటామనుకోలేదు చిట్టాపూర్‌లో విగ్రహావిష్కరణలో మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,అగస్టు24(జనంసాక్షి): రామలింగారెడ్డి లేకుండా చిట్టాపూర్‌లో సభలు జరుపుకుంటామని కలలో అనుకోలేదని ఆర్థిక మంత్రి హరీష్‌ …