బిజినెస్

తెలంగాణలో పుష్కర ఏర్పాట్లు భేష్‌

– సీఎం కేసీఆర్‌పై లగడపాటి ప్రశంసలజల్లు కరీంనగర్‌ 19 జూలై (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ..ఎప్పటికప్పుడ గిల్లికజ్జాలతో తెలంగాణ పై విషం కక్కిన లగడపాటి …

ఓటుకు నోటులో కేసులో దూకుడు పెంచిన ఏసీబీ

– పలువురు టీడీపీ నేతలకు నోటీసులు పంపిన ఏసీబీ హైదరాబాద్‌ 19 జూలై (జనంసాక్షి) : ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి మరొకరికి నోటీసులు జారీ …

ప్రత్యూష బాధ్యతలు నేను తీసుకుంటా

– ముందుకొచ్చిన సీఎం కేసీఆర్‌ – నేడు కుటుంబసమేతంగా ప్రత్యూషను కలువనున్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌,జులై17(జనంసాక్షి):  సవతి తల్లి దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రత్యూష దీనస్థితిని,ఆమె పడుతున్న వేదనను …

రాజకీయాల్లో అస్పృష్యతలుండవు

– గిరిధారిలాల్‌ డోగ్రా శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ జమ్ము,జులై17(జనంసాక్షి):రాజకీయాల్లో అస్పృష్యతలుండవని ప్రధాని నరేంధ్రమోడి అన్నారు.శుక్రవారం జమ్ము విశ్వవిద్యాలయంలో జరుగుతున్న గిరిధారిలాల్‌ డోగ్రా శతజయంతి ఉత్సవాల్లో ఆయన …

బాబు షూటింగ్‌వల్లే తొక్కిసలాట: బొత్స

హైదరాబాద్‌,జులై17(జనంసాక్షి): రాజమండ్రి దుర్ఘటన సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్షం వైసీపీ విమర్శల దాడి కొనసాగిస్తోంది. పుష్కరాలపై బోయపాటి దర్శకత్వంలో చంద్రబాబుపై డ్యాకుమెంటరీ చిత్రీకరణ జరిపారని అందువల్లే …

రాజస్థాన్‌లో లలిత్‌మోదీ పాలన

జయపుర,జులై17(జనంసాక్షి): రాజస్థాన్‌లో లలిత్‌ మోదీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. రాహుల్‌ రాజస్థాన్‌ పర్యటన రెండో రోజుకి చేరింది. అక్కడ ఆయన …

పుష్కరాలపై అప్రమత్తంగా ఉండండి

– పటిష్ట చర్యలకు సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జులై17(జనంసాక్షి): గోదావరి పుష్కరాలపై సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహిచారు. నాలుగు రోజులుగా జరుగుతన్న పుస్కరాల తీరును అడిగి తెలుసుకున్నారు. …

పారిశుద్ద్య కార్మికులకు వేతనాలు పెంపు

– 47.05 శాతం పెంచుతున్నట్టుగా సీఎం కేసీఆర్‌ ప్రకటన హైదరాబాద్‌,జులై16(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ కార్మికులు, డ్రైవర్ల జీతాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీగా పెంచారు. వేతనాలను ఒక్కసారిగా 47.05 శాతం …

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేయండి

– ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,జులై16(జనంసాక్షి): ఏపీలో ఉన్న తెలంగాణ స్థానికత కలిగిన 121 మంది ఉద్యోగులను తక్షణమే రిలీవ్‌ చేయాలని కమల్‌నాథన్‌ను తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ …

హైకోర్టు విభజనపై కేంద్రం నిర్లక్ష్యం

– గవర్నర్‌ను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం – పార్లమెంట్‌ను అడ్డుకుంటామని హెచ్చరిక హైదరాబాద్‌,జులై16(జనంసాక్షి): హైకోర్టు విషయంలో ఇంకా ఆలస్యం చేయడం తగదని, ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో …