బిజినెస్

మెమన్‌కు 30న ఉరి

– క్షమాభిక్ష పిటీషన్‌ కొట్టివేత ముంబయి,జులై21(జనంసాక్షి): ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషి యాకూబ్‌ మెమన్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఉరిశిక్ష …

జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు

– దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం – అల్లం హర్షం హైదరాబాద్‌,జులై21(జనంసాక్షి): రాష్ట్రంలోని వర్కింగ్‌, విశ్రాంత జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు జారీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు …

ఆ మంత్రులు తప్పుకోరు

– పార్లమెంటును సజావుగా నిర్వహిస్తాం – మోదీ, వెంకయ్య – నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు న్యూఢిల్లీ,జులై20(జనంసాక్షి):  పార్లమెంటు సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని… …

కేంద్రంతో అంశాలవారిగానే సఖ్యత

– ఎంపీ జితేందర్‌ రెడ్డి న్యూఢిల్లీ,జులై20(జనంసాక్షి):కేంద్రంతో అంశాల వారీగానే సఖ్యత కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి అన్నారు. వివిధ అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని …

కరువు కోరలు విరిచేద్దాం వలసలు నిలువరిద్దాం

– మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రాజెక్టులు నిర్మిద్దాం హైదరాబాద్‌,జులై20(జనంసాక్షి):మహబూబ్‌ నగర్‌ జిల్లా లో వలసల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందుకు గాను జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం …

నాలుగో’సారి’

– భూ ఆర్డినెన్సు జారీ! న్యూఢిల్లీ జులై20(జనంసాక్షి): వివాదాస్పద భూబిల్లును మోడీ ప్రభుత్వం నాలుగోసారి ఆర్డినెన్స్‌ రూపంలో జారీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో …

గవర్నర్‌ దంపతుల పుష్కరస్నానం

హైదరాబాద్‌,జులై20(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు సోమవారం ఉదయం రాజమండ్రిలోని వీఐపీ పుష్కరఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలిక్టాపర్‌లో రాజమండ్రి చేరుకున్న గవర్నర్‌ దంపతులకు అధికారులు …

మధ్యాహ్న భోజనం కడుపులు మాడుస్తోంది

– రూ.123 కోట్లు పక్కదారి – కాగ్‌ నివేదిక వెల్లడి హైదరాబాద్‌ 19 జూలై (జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు అందించే మధ్యాహ్నం …

కిషన్‌జీది సర్కారీ హత్య

– మమత బెనర్జీ మేనల్లుడు 19 జూలై (జనంసాక్షి) : మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీది ముమ్మాటికీ సర్కారీ హత్యేనని వెస్ట్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు …

ట్రాఫిక్‌ నియంత్రణలో మంత్రులు

– బుల్లెట్‌ వాహనంపై హరీశ్‌, ఈటెల పర్యావేక్షణ హైదరాబాద్‌/కరీంనగర్‌ 19 జూలై (జనంసాక్షి) : గోదావరి పుష్కరాల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో తీవ్ర ట్రాఫిక్‌ జాం ఏర్పడుతోంది. …