బిజినెస్

సమిష్టిగా పినిచేద్దాం

– ‘పశ్చిమ’ ఆధిపత్యాన్ని నిలువరిద్దాం – బ్రిక్స్‌ సమావేశంలో ప్రధాని మోదీ మాస్కో, జులై 9 (జనంసాక్షి): ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బ్రిక్స్‌ వేదికగా చర్చించడం …

పారిశుద్ద్య కార్మికుల సమ్మెతో హైదరాబాద్‌ దుర్గంధం

హైదరాబాద్‌,జులై 9 (జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలం కావడంతో.. కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల …

సుప్రీం పర్యవేక్షణలో వ్యాపంపై సీబీఐ విచారణ

న్యూఢిల్లీ/భోపాల్‌,జులై 9 (జనంసాక్షి): మద్యప్రదేశ్‌ లో జరిగిన వ్యాపంఉద్యోగాల కుంభకోణం పై సిబిఐ విచారణకు సుప్రింకోర్టు ఆదేశించింది. తమ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరుగుతుందని సుప్రింకోర్టు …

సండ్రకు ఏసీబీ ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌,జులై 9 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో నిందితుడైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయివా వేసింది. విచారణ నిమిత్తం …

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం,జులై 9 (జనంసాక్షి): బంగ్లాదేశ్‌, పశ్చిమ బంగా తీరాలను ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడితే వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. మరోవైపు గత రెండు …

ప్రణబ్‌కు ఆత్మీయ వీడ్కోలు

– ముగిసిన పదిరోజుల విడిది – హకీంపేటలో సాగనంపిన గవర్నర్‌, సీఎం కేసీఆర్‌,మంత్రులు హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): హైదరాబాద్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వర్షాకాల విడిది …

రష్యా చేరుకున్న ప్రధాని మోదీ

మాస్కో, జులై 8 (జనంసాక్షి): కజకిస్తాన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడి నుంచి మాస్కో బయలుదేరి వెళ్లారు.కజకిస్తాన్‌ నుంచి ప్రధాని మోదీ బుధవారం రష్యా …

పేరుకు పోయిన చెత్త కుప్పలు

– పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో తీవ్ర ఇక్కట్లు హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): మున్సిపల్‌ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఉదయం నుంచే పారిశుద్ధ్య కార్మికులు …

రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర

హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): టిటిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు రెండురోజుల ఎసిబి  కస్టడీకి కోర్టు అనుమతించింది. కస్టడీపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరిచింది. …

ఈ నెల 24 ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ జులై 8 (జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 29 నుంచి ఆగస్టు 3 వరకు తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు …