బిజినెస్

గుట్టలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్ట,జులై5(జనంసాక్షి): తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయనకు తెలంగాణ దేవాదాయశాఖ …

రంజాన్‌ కార్యక్రమాలకు పటిష్ట భద్రత

– మస్జిద్‌ ఇమామ్‌లు,పోలీస్‌ అధికారులతో ఏకే ఖాన్‌ ప్రత్యక్ష సమీక్ష హైదరాబాద్‌,జులై5(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా చేపడుతున్న ఇఫ్తార్‌ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పోలీసు …

త్వరలో శక్తివంతమైన దేశంగా భారత్‌

– కేంద్రమంత్రి వెంకయ్య లాస్‌ ఏంజెల్స్‌,జులై5(జనంసాక్షి):భారతదేశం త్వరలోనే శక్తివంతమైన దేశంగా తయారవుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో నిర్వహించిన ఉత్తర అమెరికా తెలుగు …

వ్యాపమ్‌ స్కామ్‌లో ఆగని మరణ మృదంగం

– తాజాగా వైద్యుడి మృతి – విలేకరి మృతిపై దర్యాప్తు దిల్లీ/ భోపాల్‌,జులై5(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ సాంకేతిక విద్యామండలిలో నియామకాలు, ప్రవేశాల భారీ అక్రమాల వ్యవహారంలో (వ్యాపం కుంభకోణంలో) …

నేను పార్టీ మారడం లేదు

– కాంగ్రెస్‌లోనే కొనసాగుతా:దానం హైదరాబాద్‌,జులై5(జనంసాక్షి):తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వదంతులపై కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్‌ హస్తాన్ని వీడట్లేదు.. కారెక్కట్లేదు అని.. …

12 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

– టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ నిలిబెట్టుకోవాలి – ఒత్తిడి పెంచే పోరులో ప్రతిపక్షపార్టీలు కలిసిరావాలి – టీఆర్‌సీ చర్చవేదికలో వక్తలు హైదరాబాద్‌,జులై4(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి తన …

వారి చిత్రపటాలు చెత్తబుట్టలో

– గాంధీభవన్‌లో కేకే, డీఎస్‌, బొత్స ఫోటోల తొలగింపు హైదరాబాద్‌,జులై4(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీని వీడిన నేతల ఫోటోలకు గాంధీభవన్‌లో చోటు లుకుండా చేశారు. కష్టకాలంలో పార్టీని వీడిన …

సివిల్‌ ఫలితాలు విడుదల

– సత్తా చాటిన మహిళలు న్యూఢిల్లీ,జులై4(జనంసాక్షి): యూపీపీఎస్సీ శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో మహిళలు ముందున్నారు.  టాప్‌ 5లో ఏకంగా నలుగురు మహిళలు స్థానం …

8న టీఆర్‌ఎస్‌లో చేరతా:డీఎస్‌

నిజామాబాద్‌,జులై4(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీని వీడిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ ఈ నెల 8న తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు …

భత్కల్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడలేదు

– జైలు నుంచి పారిపోతాడన్న ఎన్‌ఐఏ వాదనను ఖండించిన జైళ్ల శాఖ డీఐజీ హైదరాబాద్‌,జులై4(జనంసాక్షి): దిల్‌సుఖ్‌ నగర్‌ బాంబు పేలుళ్ల నిందితుడు యాసిన్‌ భత్కల్‌ ఫోన్‌ కాల్స్‌ …