బిజినెస్

వైఎస్సార్పీ తీర్థం పుచ్చుకున్న బొత్స

హైదరాబాద్‌ జూన్‌ 07(జనంసాక్షి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

భారత్‌, బంగ్లా సరిహద్దు వివాదం పరిష్కారం

ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు శరవేగంగా భారత్‌ అభివృద్ధి- ప్రధాని మోదీ ఢాకా,జూన్‌6(జనంసాక్షి): భారత్‌ , బంగ్లాదేశ్‌ల మధ్య సరిహద్దు వివాదాలకు పరిష్కారం లభించింది. …

రేవంత్‌కు మొదటిరోజు ప్రశ్నల వర్షం

మరో మూడు రోజులు ఏసీబీ కస్టజీలోనే హైదరాబాద్‌,జూన్‌6(Ûజనంసాక్షి):  ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆనాలుగు రోజులపాటు అనుమతిస్తూ …

రేవంత్‌ ముడుపులపై సీబీఐ విచారణ జరపండి

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కోరిన వీహెచ్‌ న్యూఢిల్లీ,జూన్‌6(జనంసాక్షి): ఓటుకు నోటు వ్యవహారంలో సిబిఐ విచారణ చేయించాలని కాంగ్రెస్‌ ఎంపి విహన్మంతరావు  కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం …

అసమర్థ ప్రభుత్వాల వల్ల బెంగాల్‌ అభివృద్ధి కాలేదు-రాహుల్‌

కోల్‌కతా, జూన్‌ 6(జనంసాక్షి) : బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌ తోపాటు గతంలో పాతికేళ్లపాటు రాజ్యాధికారం చెలాయించిన వామపక్షాలవల్లనే అభివృద్ధికి బెంగాల్‌ ప్రజలు దూరమయ్యారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు …

నటి ఆర్తి అగర్వాల్‌ అకాల మరణం

న్యూజెర్సీ/హైదరాబాద్‌,జూన్‌6(జనంసాక్షి): అనతి కాలంలోనే అశేష జనాదరణ పొందిన సినీనటి ఆర్తి అగర్వాల్‌ హఠాన్మరణం పాలయ్యారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆర్తి అకాల మరణం పాలయ్యారు. 31 ఏళ్లకే ఆర్తి …

గవర్నర్‌ జీ.. ఉత్సవాలకు రండి

తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలకు ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలకు గవర్నర్‌ నరసింహన్‌ను సిఎం కెసిఆర్‌ ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు …

నాలుగు రోజులు రేవంత్‌కు వాయింపు

ఏసీబీ కస్టడీకి అప్పగింత హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి): ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన రేవంత్‌రెడ్డిని ఇక ఏసీబీ వాయించనుంది. నాలుగురోజుల ఎసిబి కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి ఎసిబి కోర్టు …

కరింనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆరుగురు మృతి, పదకొండు మందికి తీవ్ర గాయాలు మృతులకు సీఎం సంతాపం గోదావరిఖని,జూన్‌5(జనంసాక్షి): గోదావరిఖని రాజీవ్‌ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు …

తైవాన్‌ పారిశ్రామికవేత్తలతో కేటీఆర్‌ సమావేశం

పెట్టుబడులకు తెలంగాణే అనుకూలం హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి):  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తైవాన్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాష్టాన్రికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన తైవాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి …