బిజినెస్

మ్యాగీ నూడుల్స్‌పై విచారణకు ఆదేశించిన కేంద్రం

పలు రాష్ట్రాల్లో నిషేధం తెలంగాణలో అమ్మకాలు నిలిపివేత : మంత్రి లక్ష్మారెడ్డి తాఖీదులు అందాక స్పందిస్తా:అమితాబ్‌ న్యూఢిల్లీ,జూన్‌3(జనంసాక్షి): మ్యాగి నూడిల్స్‌ వ్యవహారంలో విమర్శలు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నాయి. ఇప్పటికే …

చర్లపల్లి జైలుకు రేవంత్‌

హైదరాబాద్‌,జూన్‌ 2(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికికపోయి అరెస్టయిన రేవంత్‌ రెడ్డిని మంగళవారం అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఆయన్ను  చర్లపల్లి …

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జెండావిష్కరించిన డిప్యుటీ సీఎం మహమూద్‌ అలీ ఢిల్లీ, జూన్‌2(జనంసాక్షి)- దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావోత్సవాలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలకు …

మన హైదరాబాద్‌లో మొబైల్‌ తయారీ

హైదరాబాద్‌,జూన్‌2(జనంసాక్షి) : మన రాజధాని హైదరాబాద్‌లో మొబైల్‌ హార్డ్‌వేర్‌ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. మంగళవారం  సీఎం కెసిఆర్‌తో  ఇండియన్‌ సెల్యూలార్‌ అసోసియేషన్‌ భేటీ …

తెలంగాణ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,జూన్‌2(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు మోదీ …

విపణిలోకి ఇంటెక్స్‌ ఆక్వా 3జీ ఫోన్లు

 హైదరాబాద్‌ : ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఇంటెక్స్‌ రెండు ఫోన్లను విపణిలోకి విడుదల చేసింది. ఇంటెక్స్‌ ఆక్వా 3జీ ప్రో, ఇంటెక్స్‌ ఆక్వా 3జీ స్గాంగ్‌ …

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌: మంగళవారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షతో ప్రారంభమైన మార్కెట్ల పతనం… ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులపై ఐఎండీ వెల్లడించిన అంచనాలతో మరింత …

రేవంత్‌ జైలుకు

14 రోజుల రిమాండ్‌ హైదరాబాద్‌,జూన్‌1(జనంసాక్షి): ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టారనే అభియోగాలతో అరెస్ట్‌ అయిన రేవంత్‌రెడ్డి సహా మరో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఏసీబీ అధికారులు నిందితులను …

టీయారెస్‌ పాంచ్‌ పటాకా

కాంగ్రెస్‌ ఒకటి మండలిలో తెదెపా ఖాతా నిల్‌ హైదరాబాద్‌,జూన్‌1(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ వ్యూహం ఫలించింది. కెసిఆర్‌ నేతృత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహరచన చేసిన టీయారెస్‌ పార్టీ నుంచి ఐదు …

నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు-ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) : తెలంగాణలో సోమవారం జరిగే శాసనమండలి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ ఈరోజు సాయంత్రం పోలింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. …