బిజినెస్

చంద్రబాబూ.. రాజీనామా చెయ్‌..చాడ

హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో తనపై  వచ్చిన ఆరోపణలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ …

రేవంత్‌ తిరిగి జైలుకు

హైదరాబాద్‌,  జూన్‌ 11 (జనంసాక్షి): ఓటుకు కోట్ల కేసులో రెడ్‌ హ్యాండెడ్గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి తిరిగి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల …

తెలంగాణకు పెట్టుబడులతో రండి

అమెజాన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌,జూన్‌10(ఆర్‌ఎన్‌ఎ):  పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రదేశమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ పారిశ్రామిక విధానం అద్భుతంగా …

నన్ను అరెస్టు చేస్తే ఒక్కరోజులో టీ సర్కారు కూల్చేస్తా

ఢిల్లీలో బాబు ప్రదక్షిణలు న్యూఢిల్లీ,జూన్‌10(జనంసాక్షి): తనను అరెస్టు చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తే.. అదే ఆయన ప్రభుత్వానికి చివరి రోజు అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. …

రేవంత్‌కు ఒకరోజు బెయిలు

హైదరాబాద్‌,జూన్‌10(జనంసాక్షి): రేవంత్‌కు బెయిల్‌ దొరికింది. పన్నెండు గంటలపాటు షరతులతో కూడిన బెయిల్‌పై చర్లపల్లి జైలులో ఉన్న టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం పన్నెండు గంటలపాటు  మధ్యంతర …

గుట్ట-వరంగల్‌ రహదారికి 2000 కోట్లు

కేంద్ర మంత్రి గడ్కరీ న్యూఢిల్లీ,జూన్‌10(ఆరన్‌ఎన్‌ఎ):  తెలంగాణలోని యాదగిరి గుట్ట – వరంగల్‌ రహదారిని 4 లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినేట్‌  పచ్చజెండా …

ఢిల్లీలో నరసింహన్‌ బిజీబిజీ

రాష్ట్రపతి, రాజ్‌నాథ్‌లతో భేటీ న్యూఢిల్లీ,జూన్‌10(ఆరన్‌ఎన్‌ఎ): ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ బిజీగా ఉన్నారు. రాష్ట్రపతిని, ¬ంమంత్రిని కలిసి తాజా పరిస్థితులను వివరించినట్లు సమాచారం. అయితే గవర్నర్‌ వారితో …

చెత్తతో విద్యుత్‌

– జీహెచ్‌ఎంసీ కమిటీలతో సీఎం కేసీఆర్‌ భేటీ హైదరాబాద్‌,జూన్‌9(జనంసాక్షి): హైదరాబాద్‌లో చెత్త నిర్వహణ ప్తరిష్టాత్మకంగా చేపట్టాలని, క్లీన్‌ హైదరాబాద్‌ కార్యక్రమం చురుకుగా సాగాలని ససిఎం కెసిఆర్‌ అన్నారు. …

జార్ఘండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

-12 మంది మవోయిస్టుల మృతి రాంచీ,జూన్‌9(జనంసాక్షి): ఇంతకాలం మావోలదే పట్టుగా ఉన్న దశలో పోలీసులు పైచేయి సాధించారు. ఝార్ఖండ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ లో కనీసం 12మంది …

మోదీపాలనతో దేశానికి ప్రమాదం

– సోనియా, రాహుల్‌ ధ్వజం న్యూఢిల్లీ,జూన్‌9(జనంసాక్షి): ఎన్డీఏ సర్కారు పాలనా తీరు, దేశానికి ప్రమాదమని  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. మంగళవారం  కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల …