బిజినెస్

అద్భుతాలు ఆవిష్కరిస్తాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ : భారతదేశ యువత తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేందుకు తపన పడుతున్నారని..త్వరలోనే అద్భుతమైన ఆవిష్కరణలు వస్తాయని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం …

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు

– పలువురు అనుమానితుల అరెస్టు హైదరాబాద్‌,జూన్‌ 29(జనంసాక్షి): హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఐస్‌ చేసిన ప్రణాళికను ఎన్‌ఐఎ బృందం ఛేదించింది. దీంతో బారీ ముప్పు తప్పింది. సోషల్‌ …

హక్కులడిగిన కేసీఆర్‌ మరో కేజ్రీవాలట

– విభజన తమ పరిధిలోదికాదట – మీరే తేల్చుకోవాలి – సదానంద గౌడ సంబంధంలేని వ్యాఖ్యలు న్యూఢిల్లీ,జూన్‌ 28(జనంసాక్షి): హైకోర్టు విభజనపై తెలంగాణలో లాయర్లు ఆందోళన చేస్తుంటే, …

హైకోర్టును తక్షణం విభజించండి

– తెలంగాణ ఎంపీలు – హైకోర్టు ఏర్పాటు విభజన చట్టంలో భాగం – ఎంపీ వినోద్‌ న్యూఢిల్లీ,జూన్‌ 28(జనంసాక్షి): తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు న్యాయమూర్తులు, న్యాయవాదుల …

ఇదెక్కడి (అ)న్యాయం?

– టి.రమేష్‌బాబు, కరస్పాండెంట్‌ న్యాయదేవత సాక్షిగా న్యాయమూర్తుల పైనే వేటు పడింది. బాధితులకు న్యాయం చెప్పి బాసటగా నిలవాల్సిన ప్రతినిధులే బాధితులుగా మారిపోయిన అరుదైన సందర్భం తెలంగాణలో …

కొత్త రాజ్యసభసభ్యుల ప్రమాణం

న్యూఢిల్లీ,జూన్‌ 28(జనంసాక్షి):  తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. దిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికైన …

ఆవు మలమూత్రాలు తినిపించారు

హర్యానా,జూన్‌ 28(జనంసాక్షి):హర్యానాలో గో సంరక్షణ దళ సభ్యులు పాశవికంగా వ్యవహరించారు. ఎద్దుమాంసం ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు యువకుల చేత బలవంతంగా ఆవు మూత్రం తాగించి, ఆవు …

ఇద్దరు తెలంగాణ న్యాయమూర్తుల సస్పెన్షన్‌

– ఉధృతమవుతున్న ‘న్యాయపోరాటం’ హైదరాబాద్‌,జూన్‌ 27(జనంసాక్షి): తెలంగాణ న్యాయాధికారుల ఆందోళనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, …

విద్యతోనే అభివృద్ధి

– మైనారిటీ గురుకుల పాఠశాలలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ హైదరాబాద్‌,జూన్‌ 27(జనంసాక్షి): రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటి …

క్షిపణి నియంత్రణ మండలిలో భారత్‌కు చోటు

న్యూఢిల్లీ,జూన్‌ 27(జనంసాక్షి): ప్రతిష్టాత్మక మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజిమే (క్షిపణి సాంకేతిక నియంత్రణ మండలి- ఎంటీసీఆర్‌)లో భారత్‌ సభ్యురాలైంది. విధ్వంసక క్షిపణులు, వాయిమార్గంలో ప్రయాణించే ఇతర వాహనాల …