బిజినెస్

ఆంధ్రాది వితండవాదన

– మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):కృష్ణా నది జలాల్లో తెలంగాణ, ఏపీ న్యాయబద్ధంగా వాటాలు ఉపయోగించుకోవాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌ రావు అభిప్రాయపడ్డారు. ఎవరికీ అన్యాయం …

తెలంగాణతో కలిసి పనిచేస్తాం

– బ్రిటీష్‌ హై కమిషనర్‌ – ఇండో-బ్రిటీష్‌ వర్క్‌షాప్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):బ్రిటిష్‌ హైకమిషనర్‌ బృందం బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఇండో-బ్రిటిష్‌ వర్క్‌షాప్‌కు మంత్రి …

దండెపల్లిలో ఎగిసిపడ్డ కన్నీటి కెరటం

– గూడ అంజయ్యకు తుది వీడ్కోలు ఆదిలాబాద్‌ ,జూన్‌ 22(జనంసాక్షి):ప్రముఖ తెలంగాణ కవి, రచయిత గూడ అంజయ్య అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం ఆదిలాబాద్‌ జిల్లా లింగాపురంలో …

మళ్లీ చార్జీల మోత

– పెరగనున్న విద్యుత్‌, ఆర్టీసీ చార్జిలు హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థల్లో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. దాదాపు రెండేల్ల తరవాత ఈ రంగాల్లో …

ఊరూ వాడా ఒక్కటై సార్‌కు నివాళి

– భావజాల వ్యాప్తిలో జయశంకర్‌సార్‌ది కీలకపాత్ర – ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌,జూన్‌ 21(జనంసాక్షి): తెలంగాణా రాష్ట్రం ఆవిర్బవించేందకు మూడు తరాలుగా జరిగిన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని తెలంగాణా …

మధుమేహ వ్యాధికి యోగానే మందు

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,జూన్‌ 21(జనంసాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం అద్వితీయంగా కన్నల పండువగా జరిగింది. దేశంలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యతంత శ్రద్దగా యోగా …

ప్రజా తెలంగాణ సాధిస్తేనే జయశంకర్‌ సార్‌కు నివాళి

– ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌,జూన్‌ 21(జనంసాక్షి): ప్రజా తెలంగాణ సాధించడమే  ఫ్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌కు అసలైన నివాళి అని ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడం ఓ …

అభివృద్ధికి సహకరించండి

– దత్తాత్రేయతో కేటీఆర్‌ భేటి హైదరాబాద్‌,జూన్‌ 21(జనంసాక్షి):తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయను, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోరారు. కేంద్రం సహకారంతో …

దళితులను పందులతో పోల్చిన భాజపా ఎమ్మెల్యే

ముంబై,జూన్‌ 21(జనంసాక్షి): దళితులను అభ్యున్నతి గురించి మాట్లాడుతూ వారిని పందితో పోల్చిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నెల 17న థానే జిల్లాలో జరిగిన …

100 శాతం విదేశీ పెట్టుబడులకు రెడ్‌కార్పెట్‌

న్యూఢిల్లీ,జూన్‌ 20(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం రక్షణ, విమానయాన, ఫార్మా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై నిర్ణయాన్ని ప్రకటించడంపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌  హర్షం వ్యక్తంచేశారు. …