బిజినెస్

ఫలించనున్న మహా ఒప్పందం

హైదనాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):మేడిగడ్డ, తుమ్మిడి హెట్టి, కొరటా- చనాఖా బ్యారేజీలకు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జూలై రెండో వారంలో ఒప్పందం జరగనుంది.  ఈ మూడు బ్యారేజీల …

ఆంధ్రాభవన్‌ మా సొత్తు

– మాకే కేటాయించండి – కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ హైదనాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణకు పూర్తిగా అప్పగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేందరాన్ని కోరారు. …

సామాన్యులపై భారం పడకుండా చూడండి

– ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్టీసీ, విద్యుత్‌, సింగరేణిలను బలోపేతం చేయడానికి రాష్ట్ర సర్కారు అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం …

ఆంధ్రాది వితండవాదన

– మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):కృష్ణా నది జలాల్లో తెలంగాణ, ఏపీ న్యాయబద్ధంగా వాటాలు ఉపయోగించుకోవాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌ రావు అభిప్రాయపడ్డారు. ఎవరికీ అన్యాయం …

తెలంగాణతో కలిసి పనిచేస్తాం

– బ్రిటీష్‌ హై కమిషనర్‌ – ఇండో-బ్రిటీష్‌ వర్క్‌షాప్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):బ్రిటిష్‌ హైకమిషనర్‌ బృందం బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఇండో-బ్రిటిష్‌ వర్క్‌షాప్‌కు మంత్రి …

దండెపల్లిలో ఎగిసిపడ్డ కన్నీటి కెరటం

– గూడ అంజయ్యకు తుది వీడ్కోలు ఆదిలాబాద్‌ ,జూన్‌ 22(జనంసాక్షి):ప్రముఖ తెలంగాణ కవి, రచయిత గూడ అంజయ్య అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం ఆదిలాబాద్‌ జిల్లా లింగాపురంలో …

మళ్లీ చార్జీల మోత

– పెరగనున్న విద్యుత్‌, ఆర్టీసీ చార్జిలు హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థల్లో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. దాదాపు రెండేల్ల తరవాత ఈ రంగాల్లో …

ఊరూ వాడా ఒక్కటై సార్‌కు నివాళి

– భావజాల వ్యాప్తిలో జయశంకర్‌సార్‌ది కీలకపాత్ర – ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌,జూన్‌ 21(జనంసాక్షి): తెలంగాణా రాష్ట్రం ఆవిర్బవించేందకు మూడు తరాలుగా జరిగిన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని తెలంగాణా …

మధుమేహ వ్యాధికి యోగానే మందు

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,జూన్‌ 21(జనంసాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం అద్వితీయంగా కన్నల పండువగా జరిగింది. దేశంలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యతంత శ్రద్దగా యోగా …

ప్రజా తెలంగాణ సాధిస్తేనే జయశంకర్‌ సార్‌కు నివాళి

– ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌,జూన్‌ 21(జనంసాక్షి): ప్రజా తెలంగాణ సాధించడమే  ఫ్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌కు అసలైన నివాళి అని ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడం ఓ …