బిజినెస్

మధుమేహ వ్యాధికి యోగానే మందు

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,జూన్‌ 21(జనంసాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం అద్వితీయంగా కన్నల పండువగా జరిగింది. దేశంలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యతంత శ్రద్దగా యోగా …

ప్రజా తెలంగాణ సాధిస్తేనే జయశంకర్‌ సార్‌కు నివాళి

– ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌,జూన్‌ 21(జనంసాక్షి): ప్రజా తెలంగాణ సాధించడమే  ఫ్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌కు అసలైన నివాళి అని ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడం ఓ …

అభివృద్ధికి సహకరించండి

– దత్తాత్రేయతో కేటీఆర్‌ భేటి హైదరాబాద్‌,జూన్‌ 21(జనంసాక్షి):తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయను, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోరారు. కేంద్రం సహకారంతో …

దళితులను పందులతో పోల్చిన భాజపా ఎమ్మెల్యే

ముంబై,జూన్‌ 21(జనంసాక్షి): దళితులను అభ్యున్నతి గురించి మాట్లాడుతూ వారిని పందితో పోల్చిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నెల 17న థానే జిల్లాలో జరిగిన …

100 శాతం విదేశీ పెట్టుబడులకు రెడ్‌కార్పెట్‌

న్యూఢిల్లీ,జూన్‌ 20(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం రక్షణ, విమానయాన, ఫార్మా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై నిర్ణయాన్ని ప్రకటించడంపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌  హర్షం వ్యక్తంచేశారు. …

నేడు అంతర్జాతీయ యోగా దినం

– సూర్య నమస్కార పోస్టల్‌ స్టాంపు విడుదల చేసిన మోదీ న్యూఢిల్లీ,జూన్‌ 20(జనంసాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జూన్‌ …

14 నెలల్లో కాళేశ్వరం పనులు పూర్తి చేయాలి

– మంత్రి హరీశ్‌ డెడ్‌లైన్‌ హైదరాబాద్‌,జూన్‌ 20(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళ్శేరం ప్రాజెక్టు పనులకు 14 నెలల్లో పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖమంత్రి …

2019లో అధికారంలోకి వస్తాం

– ఒంటరి పోరాటం చేస్తాం – భట్టి విక్రమార్క ఆదిలాబాద్‌,జూన్‌ 20(జనంసాక్షి): దేశంలో కాంగ్రెస్‌ పార్టీని లేకుండా చేయాలని బిజెపి  ప్రయత్నిస్తోందని తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు …

భారత్‌ ఎన్‌ఎస్‌జీ సభ్యత్వంపై చైనా మోకాలడ్డు

బీజింగ్‌,జూన్‌ 20(జనంసాక్షి): అణుసరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వానికి మోకాలడ్డుతున్న చైనా పాతపాడే పాడింది. ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వం అంశం సియోల్‌ సమావేశం ఎజెండాలో లేదని …

యోగా అంతగొప్పదైతే భాజపా పాలిత రాష్ట్రాల్లో మద్యనిషేధం విధించండి

– బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ సవాల్‌ పలము,జూన్‌ 19(జనంసాక్షి): యోగాపై అంత గురి ఉంటే మొదట బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం విధించాలని బీహార్‌ ముఖ్యమంత్రి …

తాజావార్తలు