బిజినెస్

నేడు అంతర్జాతీయ యోగా దినం

– సూర్య నమస్కార పోస్టల్‌ స్టాంపు విడుదల చేసిన మోదీ న్యూఢిల్లీ,జూన్‌ 20(జనంసాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జూన్‌ …

14 నెలల్లో కాళేశ్వరం పనులు పూర్తి చేయాలి

– మంత్రి హరీశ్‌ డెడ్‌లైన్‌ హైదరాబాద్‌,జూన్‌ 20(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళ్శేరం ప్రాజెక్టు పనులకు 14 నెలల్లో పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖమంత్రి …

2019లో అధికారంలోకి వస్తాం

– ఒంటరి పోరాటం చేస్తాం – భట్టి విక్రమార్క ఆదిలాబాద్‌,జూన్‌ 20(జనంసాక్షి): దేశంలో కాంగ్రెస్‌ పార్టీని లేకుండా చేయాలని బిజెపి  ప్రయత్నిస్తోందని తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు …

భారత్‌ ఎన్‌ఎస్‌జీ సభ్యత్వంపై చైనా మోకాలడ్డు

బీజింగ్‌,జూన్‌ 20(జనంసాక్షి): అణుసరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వానికి మోకాలడ్డుతున్న చైనా పాతపాడే పాడింది. ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వం అంశం సియోల్‌ సమావేశం ఎజెండాలో లేదని …

యోగా అంతగొప్పదైతే భాజపా పాలిత రాష్ట్రాల్లో మద్యనిషేధం విధించండి

– బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ సవాల్‌ పలము,జూన్‌ 19(జనంసాక్షి): యోగాపై అంత గురి ఉంటే మొదట బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం విధించాలని బీహార్‌ ముఖ్యమంత్రి …

గడ్చిరోలి వద్ద ఎన్‌కౌంటర్‌

– ముగ్గురు మావోయిస్టుల మృతి తూర్పుజిల్లా ప్రతినిధి, జూన్‌ 19 (జనంసాక్షి) : మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. వెంకటాపూర్‌-కొత్తపల్లి అటవీ ప్రాంతంలో …

ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వం ఖాయం

– చైనా మనకు అడ్డంకి కాదు – కేంద్రవిదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఢిల్లీ,జూన్‌ 19(జనంసాక్షి): ఎన్‌ఎస్‌జీ లో భారత్‌కు కచ్చితంగా సభ్యత్వం వస్తుందని ఆశిస్తున్నట్టు …

కర్ణాటక కెబినెట్‌లో 14 మంది మటాష్‌

– 13 మంది కొత్తవారికి స్థానం బెంగళూరు ,జూన్‌ 19(జనంసాక్షి): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భారీస్థాయిలో తన క్యాబినెట్‌లో భారీ మార్పులు చేశారు. 14 మంది మంత్రులను …

ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 21న యోగా దినోత్సవం

న్యూఢిల్లీ,జూన్‌ 19(జనంసాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21న 191 దేశాలు సెలబ్రేషన్స్‌ జరుపుకోనున్నట్లు విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. న్యూఢిల్లీలో ఆదివారం ఆమె …

ఆకాశంలో సగం..ఇక యుద్ధరంగంలో కూడా సగం

– ఏయిర్‌ ఫోర్స్‌లో ఫౖౖెటర్‌ పైలెట్లుగా ముగ్గురు మహిళలు హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడవిూలో శనివారం భారత ఎయిర్‌ ఫోర్స్‌ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. …