బిజినెస్

భారత్‌ సాయంతో లంకలో స్టేడియం

– ఢిల్లీ నుంచి ప్రారంభించిన మోదీ న్యూఢిల్లీ,జూన్‌ 18(జనంసాక్షి): శ్రీలంకలో పునర్మించిన దురైయప్ప మైదానాన్ని శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన …

అభివృద్ధి జిల్లాలకు విస్తరించాలి

– ఇసుకకు బదులు రాక్‌సాండ్‌ వాడండి – ఐటీ,మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): పరిశ్రమల ఏర్పాటు హైదరాబాద్‌కే పరిమితం కారాదని గ్రామాలకు విస్తరిస్తామని తెలంగాణ …

తెలంగాణకు రుతుపవనాలు

హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): తెలుగు రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ …

మోదీ ఇలాఖాలో పాగా ఆమ్‌ఆద్మీ యత్నం

న్యూఢిల్లీ,జూన్‌ 18(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో  పాగా వేసేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సిద్ధం అవుతోంది. గత సార్వత్రిక ఎన్‌ఇనకల సందర్బంగా ఆమ్‌ …

గుల్‌బర్గ్‌ ఊచకోతలో 11 మందికి జీవితఖైదు

– మిగతా 13 మందిలో ఒకరికి 10 ఏళ్లు, 12 మందికి ఏడేళ్లు – శిక్ష ఖరారు చేసిన స్పెషల్‌ కోర్టు అహ్మదాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి):గోద్రా ఘటన అనంతరం …

స్వదేశీ తొలి శిక్షణ విమానాన్ని ప్రారంభించిన పారికర్‌

బెంగళూరు,జూన్‌ 17(జనంసాక్షి): స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి శిక్షణ విమానం హిందుస్థాన్‌ టర్బో ట్రైనర్‌-40 (హెచ్‌టీటీ-40) భారత వైమానిక దళంలోకి చేరింది. రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ …

ఘరానా మోసగాడు శివ అరెస్టు

హైదరాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి): లక్ష్మీపూజ ద్వారా డబ్బును డబుల్‌ చేస్తానని, రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ కూడా ఉందని, దీన్ని విదేశాల్లో అమ్మితే వందల కోట్లు వస్తుందని శివ నమ్మించడంతో …

వీల్‌చైర్‌కు వీలులేదు

– కరుణకు ప్రత్యేక సౌకర్యానికి జయ సర్కారు ‘నో’ చెన్నై,జూన్‌ 17(జనంసాక్షి): తమిళనాడు రాజకీయ చరిత్రలో తనదంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న డీఎంకే చీఫ్‌ కరుణానిధికి సీటు …

టెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి):ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్‌ టెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ సంచాలకులు కిషన్‌ విడుదల చేశారు. పేపర్‌ -1లో 54.45 శాతం ఉత్తీర్ణత, పేపర్‌ …

పన్ను చెల్లింపుదారులను వేధించవద్దు

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,జూన్‌ 16(జనంసాక్షి):పన్ను ఓ పెనుభూతంలా భావించే పన్నుచెల్లింపుదారులకు ఆ భయాన్ని తొలగించాలని అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. పన్ను చెల్లింపుదారుల మైండ్‌ లోంచి …