బిజినెస్

గడ్చిరోలి వద్ద ఎన్‌కౌంటర్‌

– ముగ్గురు మావోయిస్టుల మృతి తూర్పుజిల్లా ప్రతినిధి, జూన్‌ 19 (జనంసాక్షి) : మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. వెంకటాపూర్‌-కొత్తపల్లి అటవీ ప్రాంతంలో …

ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వం ఖాయం

– చైనా మనకు అడ్డంకి కాదు – కేంద్రవిదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఢిల్లీ,జూన్‌ 19(జనంసాక్షి): ఎన్‌ఎస్‌జీ లో భారత్‌కు కచ్చితంగా సభ్యత్వం వస్తుందని ఆశిస్తున్నట్టు …

కర్ణాటక కెబినెట్‌లో 14 మంది మటాష్‌

– 13 మంది కొత్తవారికి స్థానం బెంగళూరు ,జూన్‌ 19(జనంసాక్షి): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భారీస్థాయిలో తన క్యాబినెట్‌లో భారీ మార్పులు చేశారు. 14 మంది మంత్రులను …

ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 21న యోగా దినోత్సవం

న్యూఢిల్లీ,జూన్‌ 19(జనంసాక్షి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21న 191 దేశాలు సెలబ్రేషన్స్‌ జరుపుకోనున్నట్లు విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. న్యూఢిల్లీలో ఆదివారం ఆమె …

ఆకాశంలో సగం..ఇక యుద్ధరంగంలో కూడా సగం

– ఏయిర్‌ ఫోర్స్‌లో ఫౖౖెటర్‌ పైలెట్లుగా ముగ్గురు మహిళలు హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడవిూలో శనివారం భారత ఎయిర్‌ ఫోర్స్‌ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. …

భారత్‌ సాయంతో లంకలో స్టేడియం

– ఢిల్లీ నుంచి ప్రారంభించిన మోదీ న్యూఢిల్లీ,జూన్‌ 18(జనంసాక్షి): శ్రీలంకలో పునర్మించిన దురైయప్ప మైదానాన్ని శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన …

అభివృద్ధి జిల్లాలకు విస్తరించాలి

– ఇసుకకు బదులు రాక్‌సాండ్‌ వాడండి – ఐటీ,మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): పరిశ్రమల ఏర్పాటు హైదరాబాద్‌కే పరిమితం కారాదని గ్రామాలకు విస్తరిస్తామని తెలంగాణ …

తెలంగాణకు రుతుపవనాలు

హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): తెలుగు రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ …

మోదీ ఇలాఖాలో పాగా ఆమ్‌ఆద్మీ యత్నం

న్యూఢిల్లీ,జూన్‌ 18(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో  పాగా వేసేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సిద్ధం అవుతోంది. గత సార్వత్రిక ఎన్‌ఇనకల సందర్బంగా ఆమ్‌ …

గుల్‌బర్గ్‌ ఊచకోతలో 11 మందికి జీవితఖైదు

– మిగతా 13 మందిలో ఒకరికి 10 ఏళ్లు, 12 మందికి ఏడేళ్లు – శిక్ష ఖరారు చేసిన స్పెషల్‌ కోర్టు అహ్మదాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి):గోద్రా ఘటన అనంతరం …

తాజావార్తలు