బిజినెస్

కేటీఆర్‌ అమెరికా పర్యటన సక్సెస్‌

హైదరాబాద్‌,జూన్‌ 10(జనంసాక్షి): రెండు వారాలపాటు సాగిన అమెరికా పర్యటన విజయవంతమైందని మంత్రి కేటీఆర్‌ శుక్రవారం తెలిపారు. అమెరికాలోని అనేక రాష్టాల్రతో తెలంగాణ నూతన సంబంధాలను ఏర్పాటు చేసుకునేందుకు …

ఆంధ్రోళ్ల స్థానికతకు ఆమోదం

– గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల న్యూఢిల్లీ,జూన్‌ 10(జనంసాక్షి): స్థానికతపై ఉద్యోగుల ఆందోళనకు తెరపడనుంది. దీనిపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే …

మహమ్మద్‌ అలీకి కన్నీటి వీడ్కోలు

లూయిస్‌విల్లే,జూన్‌ 10(జనంసాక్షి): వేలాది మంది అశ్రునయనాల మధ్య విశ్వవిఖ్యాత బాక్సర్‌ మొహమ్మద్‌ అలీ(74) అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. సొంత నగరం లూయిస్‌విల్లే వీధుల గుండా సాగిన …

ఛోటా రాజన్‌ హత్యకు సుపారీ

న్యూఢిల్లీ,జూన్‌ 10(జనంసాక్షి):తీహార్‌ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌ను హత్య చేసేందుకు అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్‌ గ్యాంగ్‌ పన్నిన కుట్రను …

మిషన్‌ భగీరథ దేశానికి ఆదర్శం

– 4వేల కోట్ల రుణం – తెలంగాణతో బంధం కొనసాగుతుంది – నాబార్డ్‌ స్పష్టీకరణ హైదరాబాద్‌,జూన్‌ 9(జనంసాక్షి):తెలంగాణతో తమ బంధం ఎంతో కాలం నుంచి కొనసాగుతోందని నాబార్డ్‌ …

ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్‌లో ఉచిత విద్య

వరంగల్‌,జూన్‌ 9(జనంసాక్షి): ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత ప్రవేశం, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందజేస్తామని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి వెల్లడించారు. అలాగే …

మంత్రులు సహనమెందుకు కోల్పోతున్నారు

– కోదండరాంకు క్షమాపణ చెప్పండి – ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌,జూన్‌ 9(జనంసాక్షి): తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌పై తెలంగాణ మంత్రులు చేస్తున్న దాడిని పౌరహక్కుల సంఘం ఖండించింది. …

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

– గడ్కరీ ఆందోళన న్యూఢిల్లీ,జూన్‌ 9(జనంసాక్షి): ఏటేటా రోడ్డు ప్రమాదాలు పెరగుతున్నాయని, గతేడాదితో పోలిస్తే ఇవి 25 శాతం పెరిగాయని కేంద్రమంత్రి నితీన్‌ గడ్కరీ వెల్లడించారు.  2015లో …

రైల్వేలో సమ్మె సైరన్‌

న్యూఢిల్లీ,జూన్‌ 9(జనంసాక్షి): వచ్చే నెల 11 నుంచి పట్టాలపై రైళ్లకు బ్రేక్‌ పడనున్నాయి. జూలై 11 నుంచి రైల్వేల నిరవధిక సమ్మెకు నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ …

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 257 పాయింట్లు నష్టపోయి 26,763 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 69 పాయింట్లు …