బిజినెస్

ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్‌లో ఉచిత విద్య

వరంగల్‌,జూన్‌ 9(జనంసాక్షి): ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత ప్రవేశం, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందజేస్తామని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి వెల్లడించారు. అలాగే …

మంత్రులు సహనమెందుకు కోల్పోతున్నారు

– కోదండరాంకు క్షమాపణ చెప్పండి – ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌,జూన్‌ 9(జనంసాక్షి): తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌పై తెలంగాణ మంత్రులు చేస్తున్న దాడిని పౌరహక్కుల సంఘం ఖండించింది. …

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

– గడ్కరీ ఆందోళన న్యూఢిల్లీ,జూన్‌ 9(జనంసాక్షి): ఏటేటా రోడ్డు ప్రమాదాలు పెరగుతున్నాయని, గతేడాదితో పోలిస్తే ఇవి 25 శాతం పెరిగాయని కేంద్రమంత్రి నితీన్‌ గడ్కరీ వెల్లడించారు.  2015లో …

రైల్వేలో సమ్మె సైరన్‌

న్యూఢిల్లీ,జూన్‌ 9(జనంసాక్షి): వచ్చే నెల 11 నుంచి పట్టాలపై రైళ్లకు బ్రేక్‌ పడనున్నాయి. జూలై 11 నుంచి రైల్వేల నిరవధిక సమ్మెకు నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ …

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 257 పాయింట్లు నష్టపోయి 26,763 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 69 పాయింట్లు …

ఎన్ని దాడుల జరిగిన ప్రజల పక్షమే

– జీవో ద్వారా భూసేకరణ మంచిదికాదు – సీమాంధ్ర అభివృద్ధి నమూనాను తిరస్కరిస్తున్నాం – మూసివేత కంపెనీలను తెరవండి – ఓపెన్‌ కాస్ట్‌, విద్యా,వైద్యం మా ప్రధాన …

దసరా నుంచి కొత్త జిల్లాల ఆవిర్భావం

– జులై 10 లేదా 11న అఖిలపక్షం – ఆగష్టులో ముసాయిదా – కలెక్టర్లను దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 8(జనంసాక్షి): తెలంగాణలో ఏర్పాటుకానున్న నూతన జిల్లాలు …

పశుదాణా ఫైళ్లు మాయం

పాట్నా,జూన్‌ 8(జనంసాక్షి):  బిహార్‌ మత్స్య, పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమైనట్టు వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి.  ఇవి దాణా కుంభకోణానికి సంబంధించినవని ఆరోపణలు వస్తున్నాయి. …

జనని సేవ ప్రారంభం

న్యూఢిల్లీ,జూన్‌ 8(జనంసాక్షి): ప్రయాణంలో శిశువులకు, బాలింతలకు ఉపయోగపడేలా రైల్వేశాఖ సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ‘జననీ సేవ’గా నామకరణం చేసిన ఈ సేవను రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ …

చేప మందుకు పోటెత్తిన జనం

హైదరాబాద్‌ ,జూన్‌ 8(జనంసాక్షి):మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. బత్తిన సోదరులు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని …

తాజావార్తలు