బిజినెస్

ఎన్ని దాడుల జరిగిన ప్రజల పక్షమే

– జీవో ద్వారా భూసేకరణ మంచిదికాదు – సీమాంధ్ర అభివృద్ధి నమూనాను తిరస్కరిస్తున్నాం – మూసివేత కంపెనీలను తెరవండి – ఓపెన్‌ కాస్ట్‌, విద్యా,వైద్యం మా ప్రధాన …

దసరా నుంచి కొత్త జిల్లాల ఆవిర్భావం

– జులై 10 లేదా 11న అఖిలపక్షం – ఆగష్టులో ముసాయిదా – కలెక్టర్లను దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 8(జనంసాక్షి): తెలంగాణలో ఏర్పాటుకానున్న నూతన జిల్లాలు …

పశుదాణా ఫైళ్లు మాయం

పాట్నా,జూన్‌ 8(జనంసాక్షి):  బిహార్‌ మత్స్య, పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమైనట్టు వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి.  ఇవి దాణా కుంభకోణానికి సంబంధించినవని ఆరోపణలు వస్తున్నాయి. …

జనని సేవ ప్రారంభం

న్యూఢిల్లీ,జూన్‌ 8(జనంసాక్షి): ప్రయాణంలో శిశువులకు, బాలింతలకు ఉపయోగపడేలా రైల్వేశాఖ సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ‘జననీ సేవ’గా నామకరణం చేసిన ఈ సేవను రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ …

చేప మందుకు పోటెత్తిన జనం

హైదరాబాద్‌ ,జూన్‌ 8(జనంసాక్షి):మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. బత్తిన సోదరులు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని …

అమెరికాతో కలిసి పనిచేస్తాం

– ఒబామాతో మోదీ ఆత్మీయ ఆలింగనం వాషింగ్టన్‌,జూన్‌ 7(జనంసాక్షి):భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో భేటీ అయ్యారు. వైట్‌హౌస్‌ కు …

మా ప్రాజెక్టులు న్యాయబద్దమైనవి

– జలవనరుల కార్యదర్శితో మంత్రి హరీశ్‌ భేటి న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి): తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ న్యాయబద్దమైనవేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.మిషన్‌ …

ప్రణబ్‌కు ఐవరీ కోస్ట్‌ అత్యున్నత పురస్కారం

న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి):రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పశ్చిమాఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌ అందిందే అత్యున్నత పురస్కారం (నేషనల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది రిపబ్లిక్‌)ను అందుకోనున్నారు. ఈ మేరకు ఐవరీ కోస్ట్‌ …

నేటి నుంచి చేప మందు పంపిణీ

– భారీగా ఏర్పాట్లు హైదరాబాద్‌,జూన్‌ 7(జనంసాక్షి):  చేప మందు కోసం వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ కమలాసన్‌ రెడ్డి హెచ్చరించారు. కమలాసన్‌ రెడ్డి విూడియాతో మాట్లాడుతూ …

రాంమందిరానికి కట్టుబడ్డాం

– అమిత్‌షా న్యూఢిల్లీ,జూన్‌ 7(జనంసాక్షి):అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. మంగళవారం అమిత్‌షా న్యూఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. యూపీ ప్రభుత్వ అసమర్థత వల్లే …