బిజినెస్

బెంగాల్‌లో భారీ పోలింగ్‌

84.24 శాతం ఓటింగ్‌ నమోదు కోల్‌కతా,మే5(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌ లో చివరి విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ కూడా భారీగా పోలింగ్‌ నమోదైంది. పెరిగిన కొత్త …

చర్చిద్దాం రా!

– ‘ఉమా’కు హరీశ్‌ ఫోన్‌ – సానుకూలంగా స్పందించిన దేవినేని హైదరాబాద్‌,మే4(జనంసాక్షి):నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్టాల్ర  మధ్య నెలకొన్న అనిశ్చితికి తెర దించేందుకు …

అగస్టాపై ఆగని లొల్లి

– పెద్దలసభలో రభస న్యూఢిల్లీ,మే4(జనంసాక్షి): అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం వ్యవహారం రాజ్యసభలో దుమారం రేపుతోంది. ఈ అంశంపై బుధవారం కూడా విమర్శలు, ప్రతివిమర్శలు చెలరేగాయి. ఈ వ్యవహారంలో  …

ఫలక్‌ సయిదాను అభినందించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మే4(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో  ముఖ్యమంత్రి  కేసీఆర్‌ను అథ్లెట్‌ ఫలక్‌ సయీదా కలిసింది. 2016 యూఎస్‌ ఓపెన్‌ అథ్లెట్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఫలక్‌ సయీదా భారత్‌ తరపున పాల్గొంది. …

కరువు సహాయక చర్యలు చేపట్టండి

– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,మే4(జనంసాక్షి): రైతుల పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. …

బొక్కలపొడి బలమైతే తింటే తప్పేంది!?

– బాబా రాందేవ్‌కు లాలూ వకాల్తా న్యూఢిల్లీ,మే4(జనంసాక్షి): ‘బొక్కల పొడి తింటే మనిషి బలంగా తయారవుతాడనుకుంటే దాన్ని తినడంలో తప్పేముంది? దేశానికి మేలు చేసే అలాంటి ఉత్పత్తులు …

భాజపాకు నేనే లక్ష్యం

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ,మే3(జనంసాక్షి): అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్‌ కుంభకోణంలో బీజేపీ తనను టార్గెట్‌ చేయడం సంతోషంగా ఉందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ …

విజయాలను జనంలోకి తీసుకెళ్లండి

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,మే3(జనంసాక్షి): గత రెండేళ్లలో బిజెపి ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ప్రధాని మోదీ ఎంపీలకు సూచించారు. బిజెపి అధికారంలోకి వచ్చి …

ఏడారిలో ఏదీ దారి?

– సౌదీలో రోడ్డునపడ్డ తెలంగాణ బిడ్డలు – స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేయాలి – కేంద్రానికి కేటీఆర్‌ లేఖ హైదరాబాద్‌,మే3(జనంసాక్షి): కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు రాష్ట్ర …

ఘనంగా జాతీయ సినిమా అవార్డులు ప్రదానం

న్యూదిల్లీ,మే3(జనంసాక్షి): జాతీయ 63వ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఘనంగా జరిగింది. 2015 సంవత్సరానికి సంబంధించి సినీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రదానం చేశారు. …