బిజినెస్

హైదరాబాద్‌లో తెల్లవారుజామున కుంభవృష్టి

పలుచోట్ల భారీగా వర్షాలు..నేలరాలిన మామిడి కొనసాగుతున్న ఉపరితల అవర్తనం మరో 48గంటలు వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ హైదరాబాద్‌,మే 6(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం …

ఆంధ్రాకు చెందిన ఒక్క నీటిబొట్టూ కూడా వాడం!

– ఆంధ్రాబాబులూ.. ఎందుకు హైరానా!? నిజామాబాద్‌,మే5(జనంసాక్షి):  తెలంగాణ వాటా తప్ప ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్క నీటి బొట్టును కూడా తెలంగాణ వాడుకోదని నీటి పారుదల శాఖ మంత్రి …

ప్రైవేటు పోటీని నిలువరిస్తాం

– ధీటుగా సర్కారు బడులను మలుస్తాం – మంత్రి కడియం శ్రీహరి వరంగల్‌,మే5(జనంసాక్షి): వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని తెలంగాణ …

తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోతారు

– సుప్రీంలో తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల వాదనలు న్యూఢిల్లీ,మే5(జనంసాక్షి):నీట్‌పై సుప్రీంకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఏపీ, గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాలు తమ తమ వాదనలను వినిపించాయి. ఈ …

ఉజ్జయిని కుంభమేళాలో తొక్కిసలాట

– తొమ్మిది మంది మృతి ఉజ్జయిని,మే5(జనంసాక్షి):ఉజ్జయినిలో జరుగుతున్న కుంభమేళాలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు …

బెంగాల్‌లో భారీ పోలింగ్‌

84.24 శాతం ఓటింగ్‌ నమోదు కోల్‌కతా,మే5(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌ లో చివరి విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ కూడా భారీగా పోలింగ్‌ నమోదైంది. పెరిగిన కొత్త …

చర్చిద్దాం రా!

– ‘ఉమా’కు హరీశ్‌ ఫోన్‌ – సానుకూలంగా స్పందించిన దేవినేని హైదరాబాద్‌,మే4(జనంసాక్షి):నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్టాల్ర  మధ్య నెలకొన్న అనిశ్చితికి తెర దించేందుకు …

అగస్టాపై ఆగని లొల్లి

– పెద్దలసభలో రభస న్యూఢిల్లీ,మే4(జనంసాక్షి): అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం వ్యవహారం రాజ్యసభలో దుమారం రేపుతోంది. ఈ అంశంపై బుధవారం కూడా విమర్శలు, ప్రతివిమర్శలు చెలరేగాయి. ఈ వ్యవహారంలో  …

ఫలక్‌ సయిదాను అభినందించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మే4(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో  ముఖ్యమంత్రి  కేసీఆర్‌ను అథ్లెట్‌ ఫలక్‌ సయీదా కలిసింది. 2016 యూఎస్‌ ఓపెన్‌ అథ్లెట్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఫలక్‌ సయీదా భారత్‌ తరపున పాల్గొంది. …

కరువు సహాయక చర్యలు చేపట్టండి

– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,మే4(జనంసాక్షి): రైతుల పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. …

తాజావార్తలు