బిజినెస్

హైదరాబాద్‌లో భారీ వర్షం

– జిల్లాల్లో పంట నష్టం – రాలిన మామిడి హైదరాబాద్‌,మే6(జనంసాక్షి): హైదరాబాద్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవరాం తెల్లవారుఝామున కురిసిన వర్షంతో నగరం …

మోదీ పట్టాలపై అనుమానాలు

– ఆ మోదీ.. ఈ మోదీ ఒక్కరు కాదు – ఆప్‌ న్యూఢిల్లీ,మే6(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ విమర్శల పర్వం కొనసాగిస్తోంది. …

తినొచ్చు.. బయటనుంచి తెచ్చుకోవాలి

– బాంబే హైకోర్టు ముంబయి,మే6(జనంసాక్షి): మహారాష్ట్రలో పశుమాంసం అమ్మకం, తినడం, జంతు వధపై నిషేధం కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనిపై నిషేధం  ఉన్నప్పటికీ రాష్ట్రం …

ఢిల్లీ కాలుష్యానికి చెక్ చెప్పే మాస్క్ లు

న్యూఢిల్లీ : రోజురోజుకి పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో గాలిపీల్చుకోవడమే కష్టంగా మారుతోంది. ఎన్నో అనారోగ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే కాలుష్యం …

పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ షేర్లకు ఏమైంది?

ముంబై : గత వారం రోజుల ట్రేడింగ్ సెషన్స్ లో బ్యాంకింగ్ షేర్లు పేలవ ప్రదర్శనిచ్చాయి. చాలా పబ్లిక్ రంగ బ్యాంకు షేర్లు నష్టాలనే నమోదుచేశాయి. దీంతో …

హైదరాబాద్‌లో తెల్లవారుజామున కుంభవృష్టి

పలుచోట్ల భారీగా వర్షాలు..నేలరాలిన మామిడి కొనసాగుతున్న ఉపరితల అవర్తనం మరో 48గంటలు వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ హైదరాబాద్‌,మే 6(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం …

ఆంధ్రాకు చెందిన ఒక్క నీటిబొట్టూ కూడా వాడం!

– ఆంధ్రాబాబులూ.. ఎందుకు హైరానా!? నిజామాబాద్‌,మే5(జనంసాక్షి):  తెలంగాణ వాటా తప్ప ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్క నీటి బొట్టును కూడా తెలంగాణ వాడుకోదని నీటి పారుదల శాఖ మంత్రి …

ప్రైవేటు పోటీని నిలువరిస్తాం

– ధీటుగా సర్కారు బడులను మలుస్తాం – మంత్రి కడియం శ్రీహరి వరంగల్‌,మే5(జనంసాక్షి): వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని తెలంగాణ …

తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోతారు

– సుప్రీంలో తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల వాదనలు న్యూఢిల్లీ,మే5(జనంసాక్షి):నీట్‌పై సుప్రీంకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఏపీ, గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాలు తమ తమ వాదనలను వినిపించాయి. ఈ …

ఉజ్జయిని కుంభమేళాలో తొక్కిసలాట

– తొమ్మిది మంది మృతి ఉజ్జయిని,మే5(జనంసాక్షి):ఉజ్జయినిలో జరుగుతున్న కుంభమేళాలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు …