బిజినెస్

రాజ్యసభకు విజయ్‌మాల్యా రాజీనామా

న్యూఢిల్లీ,మే2(జనంసాక్షి): రాజ్యసభ సభ్యత్వానికి వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా రాజీనామా చేశారు. తన సహచరులైన రాజ్యసభ సభ్యులు తనతో వ్యవహరించిన తీరుతో తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు చెప్పారు.  తన …

నేడు మేడిగడ్డ బ్యారేజీ సీఎం శంకుస్థాపన

– కరీంనగర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌,మే1(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు నేడు భూమిపూజను పురస్కరించుకుని …

యూపీ సీఎం అభ్యర్థి రాహులా? ప్రియాంకా?

– కాంగ్రెస్‌ మల్లగుల్లాలు న్యూఢిల్లీ,మే1(జనంసాక్షి): వచ్చే సంవత్సరం జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున సీఎం అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది. …

ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చు

ఉత్తారాఖండ్‌,మే1(జనంసాక్షి):దావానలంతో ఉత్తరాఖండ్‌ అడవులు దహించుకుపోతున్నాయి. 88 రోజుల క్రితం ప్రారంభమైన కార్చిచ్చు ఇంతవరకు ఏడుగురి ప్రాణాలను కబళించింది. మూడువేల ఎకరాల్లో అడవులు ఆహుతయ్యాయి. జంతువులతోపాటు, పర్యావరణంపైనా తీవ్ర …

నాకు సెల్‌ఫోన్‌ లేదు

– డబ్బులు కూడా లేవు – కన్హయ్య కుమార్‌ పట్నా,మే1(జనంసాక్షి):తనతో  సెల్‌ ఫోన్‌ లేదని, ఆ స్థోమత కూడా లేదని జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌ …

పాలమూరు ఎత్తిపోతలపై ఆంధ్రా బాబుల కుట్రలు

– మంత్రి హరీశ్‌ రావు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): రాబోయే ఐదేళ్లలో పాలమూరు జిల్లాలోని 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఇరిగేషన్‌ శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌లో …

ముక్కును ముక్కుకు రాస్తూ..

– ప్రణబ్‌కు సాంప్రదాయ స్వాగతం న్యూజిలాండ్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): రెండు దేశాల పర్యటనకు వెళ్లిన ప్రణబ్‌ పపువా న్యూ గునియా నుంచి శనివారం మధ్యాహ్నం న్యూజిలాండ్‌ వెళ్లారు. అక్కడ …

సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన

వారణాశి,ఏప్రిల్‌ 30(జనంసాక్షి):ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాశిలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ …

తెలంగాణలో కొలువుల జాతర

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోలకు అవకాశాల కోసం చర్యలు తీసుకుంటుంది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నింపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా 1400 కు …

ఢిల్లీలో పెట్రోల్‌, డీిజిల్‌ క్యాబ్‌ల నిషేధం

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నుంచి పెట్రోల్‌,డీజిల్‌ క్యాబ్‌లపై సుప్రీం నిషేధం విధించింది. వీటిని గ్యాస్‌ కింద కన్వర్ట్‌ చేసుకోవాలని సూచించింది. ఢిల్లీలో అంతకంతకూ …

తాజావార్తలు