బిజినెస్

పాలమూరు ఎత్తిపోతలపై ఆంధ్రా బాబుల కుట్రలు

– మంత్రి హరీశ్‌ రావు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): రాబోయే ఐదేళ్లలో పాలమూరు జిల్లాలోని 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఇరిగేషన్‌ శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌లో …

ముక్కును ముక్కుకు రాస్తూ..

– ప్రణబ్‌కు సాంప్రదాయ స్వాగతం న్యూజిలాండ్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): రెండు దేశాల పర్యటనకు వెళ్లిన ప్రణబ్‌ పపువా న్యూ గునియా నుంచి శనివారం మధ్యాహ్నం న్యూజిలాండ్‌ వెళ్లారు. అక్కడ …

సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన

వారణాశి,ఏప్రిల్‌ 30(జనంసాక్షి):ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాశిలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ …

తెలంగాణలో కొలువుల జాతర

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోలకు అవకాశాల కోసం చర్యలు తీసుకుంటుంది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నింపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా 1400 కు …

ఢిల్లీలో పెట్రోల్‌, డీిజిల్‌ క్యాబ్‌ల నిషేధం

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నుంచి పెట్రోల్‌,డీజిల్‌ క్యాబ్‌లపై సుప్రీం నిషేధం విధించింది. వీటిని గ్యాస్‌ కింద కన్వర్ట్‌ చేసుకోవాలని సూచించింది. ఢిల్లీలో అంతకంతకూ …

వీడని బొగ్గు మసి

– కేసులు నమోదు చేయండి – సీబీఐ కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 29(జనంసాక్షి):బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దాసరినారాయణరావుకు ఉచ్చు బిగుస్తుంది. దాసరిపై చార్జ్‌షీట్‌ నమోదు …

పటేళ్లకు 10శాతం రిజర్వేషన్‌

– తలొగ్గిన గుజరాత్‌ సర్కారు గాంధీనగర్‌,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): గుజరాత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకు చెందిన పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు …

ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా ఉద్యమం

– కోదండరాం ఖమ్మం,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనులకు వ్యతిరేకంగా త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ చెప్పారు. ఓపెన్‌ …

పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న హావిూ మేరకు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నామని నీటిపారుదశాఖ మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల …

యధాతధంగా ‘నీట్‌’

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 29(జనంసాక్షి):కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఝలక్‌ ఇచ్చింది. నీట్‌ నిర్వహించాల్సిందేనని తేల్చింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు నడుచుకోవాలని సూచించింది.  వైద్య విద్య సీట్ల భర్తీకి …