అంతర్జాతీయం

నాలుగు రాష్ట్రాలనే చూసుకోలేకపోతున్నాం.. మాకు కశ్మీర్‌ ఎందుకు?

– కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా చేయాలి – పాక్‌ మాజీ క్రికెటర్‌ అఫ్రీదీ సంచలన వ్యాఖ్యలు ఇస్లామాబాద్‌, నవంబర్‌14(జ‌నంసాక్షి) : దేశంలో ఉన్న నాలుగు ప్రావిన్స్‌లనే సరిగా …

బలపరీక్షలో ఓడిన రాజపక్సే

– రాజపక్సేకు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటు కొలంబో, నవంబర్‌14(జ‌నంసాక్షి) : శ్రీలంక రాజకీయ సంక్షోభంలో అధ్యక్షుడు సిరిసేనకు షాక్‌ తగిలింది. పార్లమెంట్‌లో నిర్వహించిన విశ్వాస పరీక్షలో …

విరాళం ఇచ్చిన భర్త: కోర్టుకెక్కిన భార్య

ఇస్లామాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): పాకిస్థాన్‌లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డ్యామ్‌ కోసం ఓ వ్యక్తి భారీ మొత్తంలో తన ఆస్తులను విరాళంగా ప్రకటించాడు. అయితే తమ అనుమతి లేకుండానే ఈ …

44కు చేరిన కార్చిచ్చు మృతుల సంఖ్య

ఇంకా తగ్గని ఆందోళన వాషింగ్టన్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. గురువారం చెలరేగిన ఈ కార్చిచ్చులో మృతుల సంఖ్య …

23కు చేరిన కార్చిచ్చు మృతుల సంఖ్య

గాలి వీయడంతోనే త్వరగా మంటల వ్యాప్తి కాలిఫోర్నియా,నవంబర్‌12(జ‌నంసాక్షి): అమెరికాలోని అందమైన ప్రాంతాల్లో ఒకటైన కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఒక ఊరు పూర్తిగా నామరూపాలు లేకుండా …

అందుకే భారీ షాట్లు ఆడాను

భారత మహిళల జట్టు సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌   ప్రావిడెన్స్‌(గయానా): మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ సేన 34పరుగుల …

విగ్రహాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న భారత్‌

మండిపడ్డ బ్రిటన్‌ ఎంపి లండన్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): అప్పులు తీసుకుంటూ అభివృద్దిని పక్కన పెట్టి, విగ్రహాలు నిర్మించడం ఏంటని బ్రిటన్‌ ఎంపి ఒకరు మండిపడ్డారు. ఆ మాత్రం దానికి తామెందుకు …

స్వచ్ఛ చైనాకు బిల్‌గేట్స్‌ మద్దతు

అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలసి వేదిక పంచుకున్న గేట్స్‌ మానవ మలంతో సభలో కలకలం సృష్టించిన దిగ్గజం బీజింగ్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): చైనాలో పారిశుద్ధ్య విప్లవానికి మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ …

పీఎన్‌బీ కుంభకోణంలో..  మరొకరి అరెస్టు

– హాంకాంగ్‌ కంపెనీ డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోల్‌కతా, నవంబర్‌6(జ‌నంసాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మోహుల్‌ ఛోక్సీకి సంబంధించిన …

యుద్దవీరులకు బ్రిటన్‌ నివాళి

స్మారక స్థూపం నిర్మించి గౌరవం లండన్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మొదటి ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయుల తరపున పోరాడిన భారత అమరులకు బ్రిటీష్‌ ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. మొదటి ప్రపంచ …