అంతర్జాతీయం

చైనాతో వాణిజ్య డీల్‌ కోసం యత్నం

ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్‌ వాషింగ్టన్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): వాణిజ్యం విషయంలో చైనాతో అమెరికా పెద్ద డీల్‌ కుదుర్చుకుంటుందని భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. అయితే ఇరు …

అమెరికాలో భారత జంట మృతి

లోయలో పడి దుర్మరణంపై దర్యాప్తు న్యూయార్క్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అమెరికాలో జరిగిన ఓ విషాద సంఘటనలో భారత దంపతులు మృతిచెందారు. భారత్‌కు చెందిన దంపతులు విష్ణు విశ్వనాథ్‌(29), విూనాక్షి మూర్తీ(30) …

ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌లో..  భారత్‌ దూసుకుపోతోంది

– ‘మేకిన్‌ ఇండియా’ గ్లోబల్‌ బ్రాండ్‌గా మారింది – మొబైల్‌ ఫోన్ల తయారీలో నెం.1గా ఎదుగుతున్నాం –  జపాన్‌ పర్యటనలో ప్రవాసాంధ్రులతో భేటీలో మోదీ టోక్యో, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) …

సముద్రంలో కుప్పకూలిన.. ఇండోనేషియా విమానం

– ఇండోనేషియాలోని లియాన్‌ విమానయాన సంస్థకు చెందిన ‘జేటీ 610’ విమానం సోమవారం ఉదయం సముద్రంలో కుప్పకూలినట్లు ఇండోనేషియా నేషనల్‌ సెర్చ్‌, రెస్య్కూ ఏజెన్సీ తెలిపింది – …

అంతర్జాతీయ క్రికెట్‌కు  వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ బ్రావో వీడ్కోలు

– 2004లో అరగ్రేటం చేసిన బ్రావో న్యూఢిల్లీ, అక్టోబర్‌25(జ‌నంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌కు సెలవు ప్రకటించారు. ఇక నుంచి తాను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ఓ ప్రకటన …

భారత్‌ తన ఉచ్చులో తానే చిక్కుకుంటుంది

– ఆమేరకు మా ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం – పాకిస్తాన్‌ ఇండస్‌ వాటర్‌ కమిషనర్‌ సయద్‌ మెహర్‌ అలీషా న్యూఢిల్లీ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): 1960 ఇండస్‌ వాటర్స్‌ ట్రీటీకి సంబంధించి …

జర్నలిస్ట్‌ ఖషోగ్గి మరణంపై పెదవి విప్పిన సౌదీ

కాన్సులేట్‌ ఘర్షణలో చనిపోయాడని వివరణ అమెరికా హెచ్చరికలతో చావు కబురు చెప్పిన సౌదీ రియాద్‌,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): అమెరికా హెచ్చరికలతో జర్నలిస్ట్‌ ఖషోగ్గి మరణానన్ని సౌదీ ధృవీకరించింది.  టర్కీ అనుమానాలే …

గతేడాది 50వేల మందికి అమెరికా పౌరసత్వం

వాషింగ్టన్‌, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : గతేడాది 50వేల మందికిపైగా భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందారని తాజా అధికారిక ప్రకటనలో వెల్లడైంది. అంతకుముందు సంవత్సరం(2016)తో పోల్చుకుంటే నాలుగువేల మందికి పైగా …

కృత్రిమ చందమామల కోసం చైనా సాహసం

బీజింగ్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కృత్రిమ చందమామలతో సూర్యుని వెలుగును స్వీకరించి వెన్నల లాంటి కాంతిని ప్రసారం చేయాలన్న సాహసం చైనా చేయబోతోంది. పెద్దపెద్ద నగరాల్లో వీధిదీపాల ఖర్చు తడిసిమోపెడు కావడంతో …

దుర్గా మండపాలపై..  దాడులు జరిగే అవకాశముంది!

– ఉత్తర బెంగాల్‌ ప్రాంతాన్ని ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారు – హెచ్చరించిన నిఘా వర్గాలు కోల్‌కతా, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : దేశంలో దుర్గా నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించే …