జాతీయం

13 మందితో కోర్‌ కమిటీ : అన్నా హజారే

ఢిల్లీ : వ్యవస్థలో మార్పు కోసం విప్లవానికి సమయమాసన్నమైందని అన్నాహజారే అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ దేశ పరిరక్షణ కోసం విప్లవం తప్పదని దీని కోసం 13 …

తెలంగాణ పరిష్కారానికి మరికోన్ని నెలలు వేచి చూడండి: షిండే

ఢిల్లీ : గతంలో జరిగిన అఖిలపక్ష భేటీలో తెలంగాణపై చర్చించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి షిండే పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. …

ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్‌ నివాసం వద్ద ఉద్రిక్త

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 1984 అల్లర్ల బాధితులు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసాన్ని ముట్టడించారు. తమకు న్యాయం జరగకుండా …

కోర్‌ కమిటీ సభ్యులతో అన్నా భేటీ

ఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే కోర్‌కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. అన్నాబృందం రద్దయిన తర్వాత తొలిసారిగా కోర్‌ కమిటీ సభ్యులతో ఈ భేటీ జరుగుతోంది. భవిష్యత్‌ వ్యూహాలపై …

నేడు అన్నా బృందం కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: అన్నా బృందంలోని కోర్‌ కమిటీ నేడు భేటీ కానుంది. బృందం రద్దయిన తర్వాత కోర్‌కమిటీ సభ్యులతో అన్నా తొలిసారి భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక …

ముంబయిలో నేటి నుంచి ప్రధాని పర్యటన

ముంబయి: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ముంబయిలో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా ప్రధాని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎకనామిక్స్‌ …

రాముడిపై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పను

పార్టీ, గడ్కరీతో నా సంబంధాలకు ఇబ్బంది లేదు రాం జెఠ్మలానీ న్యూఢిల్లీ, నవంబర్‌ 9 (జనంసాక్షి): రాముడిపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తనక ఎలాంటి విచారం …

భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ‘చితులు’..

మధ్యప్రదేశ్‌: నవంబర్‌ 9,(జనంసాక్షి): కట్ని జిల్లాలో వెల్‌స్పన్‌ ఎనర్జీ మధ్యప్రదేశ్‌ లిమిటెడ్‌ కంపెనీ కోసం బలవంతపు భూసేకరణను నిరసిస్తూ శుక్రవారం 2 గ్రామాల ప్రజలు తమ పొలాల్లో …

సమన్వయంతో ముందుకు సాగుదాం

‘మేధోమథనం’లో పార్టీ శ్రేణులకు సోనియా దిశానిర్దేశం సూరజ్‌కుండ్‌ (హర్యానా), నవంబర్‌ 9 (జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. గత ఎనిమేదేళ్లలో యూపీఏ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి …

సోనియాతో ఆజాద్‌ భేటీ

ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్‌ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

తాజావార్తలు