జాతీయం

క్రీడా సంస్కృతి కావాలి : ద్రావిడ్‌

భువనేశ్వర్‌ : కేవలం ఫలితాలపై మాత్రమే భారత్‌ దృష్టి కేంద్రీకరించడం పట్ల భారత్‌క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడల సంస్కృతి, దేహదారుఢ్య …

11న ఓటు నమోదుకు ఏర్పాటు

కడప జిల్లా : సచివాలయం ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినిమోగం చేసుకోవాలని జిల్లా సర్వోన్నతాధికారి అనిల్‌కుమార్‌ ఓ ప్రకటనలో సూచించారు. ఈ నెల 11వ తేదీన ఓటరు …

బ్లాక్‌మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది: కేజ్రీ

ఢిల్లీ: బ్లాక్‌మనీని స్వీస్‌బ్యాంకు తరలించేందుకు కేంద్రప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారుజ కేంద్రం వద్ద నల్ల ధనానికి సంబంధించిన జాబిత ఉన్న ప్రభుత్వం …

కేజ్రీవాల్‌ తాజా లక్ష్యం ఎవరో ?

ఢిల్లీ : అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా ఎవరి గుట్టు విప్పబోతున్నారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియా …

సూరజ్‌కుండ్‌లో కాంగ్రెస్‌ మేధోమథనం

ఢిల్లీ : కాంగ్రెస్‌ మేధోమథనం సదస్సు ఢిల్లీకి సమీపంలోని సూరజ్‌కుండ్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, పార్టీ శాశ్వత ఆహ్వానితులు, కేబినెట్‌ మంత్రులతో …

మోడీ కోతి చేష్టలు అర్జున్‌ అభివర్ణన

అహ్మదాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి): రాజకీయ నాయకులు ప్రసంగాలలో ఉపయోగించే భాష దారితప్పుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే ప్రసంగాలు వ్యక్తుల మనోభావాలను సైతం దెబ్బతీస్తున్నాయి. గుజరాత్‌లో …

సీఎంని మార్చేది లేదు

తెలంగాణ అంశం కేంద్రం పరిశీలిస్తున్నది ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి న్యూఢిల్లీ, నవంబర్‌ 8 (జనంసాక్షి): రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై వస్తున్న ఊహాగానాలను ఏఐసీసీ కార్యదర్శి కేబీ …

సల్వాజుడుం చీఫ్‌ మహేంద్రర్మాపై నక్సల్స్‌ దాడి

రాయపూర్‌: నవంబర్‌ 8, ( జనంసాక్షి): బస్తర్‌ జిల్లాలో నక్సల్స్‌ వ్యతిరేఖ ఉద్యమ రూపకర్తకాంగ్రెస్‌ నేత మహేంద్రర్మా ప్రయాణిస్తున్న వాహన శ్రేణి లక్ష్యంగా మావోయిస్టులు గురువారం దంతెవాడ …

అఫ్గనిస్తాన్‌లో భారత్‌ మూడవ దశ ప్రాజెక్టులు

న్యూఢిల్లీ : కల్లోలిత అఫ్గనిస్తాన్‌లో 100 మిలియన్‌ డాలర్ల విలువైన లఘుపరిశ్రమల ఏర్పాటుకు సమ్మతించింది. ఇందుకు వంద డాలర్లు వ్యయమవుతాయని ఆర్థిక మంత్రి పి.చిదంబరం విలేకరులకు తెలిపారు. …

పాక్‌ టీమ్‌కు అత్యుత్తమ భద్రత : షిండే

ఢిల్లీ నవంబర్‌ 8, (జనంసాక్షి) క్రికెట్‌ సీరిస్‌ ఆడడానికి భారత దేశానికి వస్తున్న పాకిస్తాన్‌ ఆటగాళ్ళను, చూడటానికి వచ్చే ఆ దేశ పౌరులకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు …

తాజావార్తలు