జాతీయం

కిసాన్‌ సమ్మాన్‌ విధివిధానాల్లో మార్పులు

మారిన నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి న్యూఢల్లీి,నవంబర్‌11(జనం సాక్షి): దేశ వ్యాప్తంగా అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పంచడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి …

.రాజస్థాన్‌లో ఘోరం..

` బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 12 మంది సజీవదహనం! బర్మేర్‌,నవంబరు 10(జనంసాక్షి): రాజస్థాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బర్మేర్‌`జోధ్‌పూర్‌ హైవేపై వెళ్తున్న ఓ ప్రయాణికుల …

.మంత్రి కొడుకే హంతకుడు

` రైతులపై కూడా కాల్పులు జరిపాడు ` ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టీకరణ న్యూఢల్లీి,నవంబరు 9(జనంసాక్షి):లిఖింపూర్‌ కేసు మరో కిలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడని …

మండలి కోడ్‌ కూసింది

` స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ` ఎపిలో 11, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నిక ` షెడ్యూల్‌ వవిడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ` …

పార్లమెంట్‌ సమావేశాలపై దృష్టి పెట్టాలి

ఆయా సమస్యలపై కేంద్రంతో పోరాడాలి ఇందుకు కెసిఆర్‌ నాయకత్వం వహిస్తే మంచిది విపక్షాల ఐక్యతతోనే కేంద్రంపై ఒత్తిడి సాధ్యం న్యూఢల్లీి,నవంబర్‌9 జనం సాక్షి  :  పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు …

భారీ వర్షాలతో చైన్నై అతలాకుతలం

`లోకల్‌ రైళ్లు రద్దు ` వరదప్రాంతాల్లో పర్యటించిన స్టాలిన్‌ చెన్నై,నవంబరు 7(జనంసాక్షి): తమిళనాడును భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి చెన్నై …

అహ్మద్‌నగర్‌ ఆస్తత్రిలో ఘోర అగ్నిప్రమాదం

కోవిడ్‌ వార్డులో అగ్నికి పదిమంది పేషెంట్ల దుర్మరణం విచారణకు ఆదేశించిన మహాప్రభుత్వం ముంబై,నవంబర్‌6(జనంసాక్షి) : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా దవాఖానలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దవాఖానలోని ఐసీయూలో …

దేశంలో పదివేలకు తగ్గిన కరోనా కేసులు

న్యూఢల్లీి,నవంబర్‌6 ( జనం సాక్షి ):  దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,929 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, …

మండుతున్న ఆహార ధాన్యాల ధరలు

ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడి న్యూఢల్లీి,నవంబర్‌6( జనం సాక్షి ): వరుసగా మూడో మాసం అక్టోబరులో ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. అక్టోబరులో ఆహార ఉత్పత్తుల …

గరిజన తెగ సంక్షేమానికి సినీదంపతుల కోటి విరాళం

చెన్నై,నవంబర్‌2జనంసాక్షి :   తమిళనాడులోని ఇరులర్‌ గిరిజన తెగ సంక్షేమానికి సినీ నటులు సూర్య`జ్యోతిక దంపతులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. తమిళనాడు సిఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి చెక్కు …