జాతీయం
బీహార్లో పోలీసులకు, మావోయిస్టుల మధ్య కాల్పులు
బీహర్: బీహర్లోని పాలము ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భారీగా మందుగుండు సామాగ్రీని పోలీసులు స్వాదినం చేసుకున్నారు.
నాగడలో కారు, లారీ ఢీ ముగ్గురు మృతి
మహరాష్ట్ర :చంద్రపురి జిల్లా నాగాడ వద్ద పిమెంట్ లారీ, కారు ఢీకొన్న మ్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు ప్రయాణీకులు గాయపడినట్లు సమాచారం.
తాజావార్తలు
- పరీక్ష రాస్తుండగా గుండెపోటు
- ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర బాలిక మృతదేహం
- వైన్స్లో వాటా ఇస్తావా….. దందా బంద్ చేయల్నా
- బతుకులు బుగ్గిపాలు
- ఒడిషాలో ఎన్కౌంటర్
- రేవంత్ నోరు తెరిస్తే రోతే
- గుమ్మా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్
- అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టు
- కాలుష్యంతో బాధపడుతున్నా కనికరం లేదా?
- బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం
- మరిన్ని వార్తలు







