న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్ల విలువ 5,18,000 కాగా …
న్యూఢిల్లీ, జూలై 21 : తెలంగాణపై కేంద్రం దృష్టి సారించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. శనివారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర …
ఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి): భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డిఎ తరుపున జస్వంత్సింగ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డిఎ నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో …
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. క్రియా శీలక పాప్ర పోషించేందుకు సిద్దం అని రాహుల్ అన్నారు. పార్టీతో …
ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ సజావుగా సాగుతుంది. పార్లమెంట్ హౌస్లో యుపిఏ చైర్పర్సన్ సోనియాగాంధి, ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జి, …
న్యూఢిల్లీ:పార్టీలో కీలక పాత్ర పోషించడం, పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో తుది నిర్ణయం రాహుల్ దేనని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. యూపీఏ ఉప రాష్ట్రపతిగా …
న్యూఢిల్లీ, జూలై 18 : యుపిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్ అన్సారి బుధవారంనాడు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఎదుట దాఖలు చేశారు. …
పార్టీలో ఒత్తిడికి తలొగ్గన దీదీ న్యూఢిల్లీ,జూలై17: ఎట్ట కేలకు మమతాబెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఆమె తమ …