బాలాసోర్(ఒడిశా): భారత అణ్వాయుధ క్షిపణి సామర్ధ్య పరీక్షకు మరో ఘన విజయం లభించింది. 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-1 ఉపరితల క్షిపణికి శుక్రవారం ఒడిశాలో నిర్వహించిన …
ముంబై:బీసీసీఐ మాజీ అధ్యక్షుడు పి.ఎం.రుంగ్తా(84) దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. గురువారం ఉదయం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారని బోర్డు ముఖ్య పరిపాలనాధికారి రత్నాకర్ శెట్టి తెలిపారు. …
న్యూఢిల్లీ: రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత నెలకొన్నందున అదనపు విద్యుత్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూ విజ్ఞప్తి చేశారు. కేంద్రవిద్యుత్శాఖ కార్యదర్శితో ఆమె …
న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : సామాజిక నెట్ వర్కింగ్ సైట్లలో చేరుతున్న ప్రముఖలలో ఇప్పుడు అబ్దుల్ కలాంపేరు చోటు చేసుకుంది. దేశాభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను …
కర్నాటక: కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని బీజేపీ సీనియర్నేత జగదీశ్ శెట్టార్ను కర్నాటక గవర్నర్ ఆహ్వనించారు. శెట్టార్ మంత్రివర్గం ఏర్పాటు చేసే వరకు సదానందగౌడ అపదర్మ ముఖ్యమంత్రిగా …
1.28 మిలియన్ డాలర్లతో కొనుగోలు న్యూఢిల్లీ : స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన విలువైన పత్రాలు, వస్తులు, కళాఖండాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర …
రాహుల్తో పాలడుగు భేటీ న్యూఢిల్లీ, జూలై 10 : తెలంగాణ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించగలదని నాగర్కర్నూలు ఎంపి మందా జగన్నాథం అన్నారు. మంగళవారంనాడు ఆయన …
పింకీకి బెయిల్ మంజూరు కోల్కతా, జూలై 10 : అథ్లెట్ పింకి ప్రమాణిక్కు మంగళవారంనాడు కోర్టులో ఊరట లభించింది. రేప్ కేసులో అరెస్టయిన పింకీకి నేడు కోర్టు …