ఢిల్లీ : కొద్ది రోజులుగా రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో తర్జన బర్జన పడుతున్న తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. …
న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి): భారత ఉప రాష్ట్రపతికి జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ బరిలోకి దిగారు. యూపీఏ ప్రతిపాదించిన …
ఢిల్లీ: భారత ప్రధాని మన్మోహన్ సింగ్ను ఈ రోజు బాలివుడ్ హీరో అమీర్ఖాన్ కలిసాడు సపాయి వ్యవస్థను రద్దు చేయాలని ఆయన కొరాడు, ముఖ్యంగా డ్రైనేజిలో మనుషులను …
14మంది అమరనాధ యాత్రీకులు మృతి మరో 30మందికి గాయాలు శ్రీనగర్, జూలై 15 (ఎపిఇఎంఎస్): జమ్మూ-కాశ్మీర్ రహదారి పక్కన డిగ్డోల్ సమీపంలోని లోయలో బస్సు పడిన దుర్ఘటనలో …
న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్ అన్సారీ పేరును యుపిఎ కూటమి ఖరారు చేసింది. శనివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్సింగ్ నివాసంలో కోర్ …
బాలాసోర్, జూలై 13 (జనంసాక్షి) : భారత్ శుక్రవారం ఖండాంతర క్షిపణి అగ్ని-1ను విజయంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 700 కిలోమీటర్లు. ఇది అణు ఆయుధాలు …