జాతీయం
బీహార్లో పోలీసులకు, మావోయిస్టుల మధ్య కాల్పులు
బీహర్: బీహర్లోని పాలము ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భారీగా మందుగుండు సామాగ్రీని పోలీసులు స్వాదినం చేసుకున్నారు.
నాగడలో కారు, లారీ ఢీ ముగ్గురు మృతి
మహరాష్ట్ర :చంద్రపురి జిల్లా నాగాడ వద్ద పిమెంట్ లారీ, కారు ఢీకొన్న మ్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు ప్రయాణీకులు గాయపడినట్లు సమాచారం.
తాజావార్తలు
- జగదాంబ తండా గ్రామంలో ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతం
- ఉప్పల్ అభివృద్ధిలో మరో మైలురాయి.. రామంతాపూర్ పెద్దచెరువు పునరుద్ధరణకు శ్రీకారం
- భగాయత్లో చిన్నారుల ట్రాఫిక్ శిక్షణ పార్క్కు గ్రీన్ సిగ్నల్
- ఘనంగా ఊర పండుగ వేడుకలు
- ఘనంగా రామన్నపేటలో సలేంద్రాలు
- చిన్న వాల్గొట్లో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
- గంభీరావుపేటలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రవీందర్రావు జన్మదిన వేడుకలు…
- గంభీరావుపేట మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు…
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది వికృతానందం
- ప్రశాంతంగా ముగిసిన చేనేత పారిశ్రామిక ఉత్పత్తి విక్రయ సంఘం ఎన్నికలు
- మరిన్ని వార్తలు







