జాతీయం

బహుజన రాజ్యం కోసం.. భాజపాలో చేరిన తీన్మార్‌ మల్లన్న

` కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్‌ చుగ్‌ న్యూఢల్లీి,డిసెంబరు 7(జనంసాక్షి):జర్నలిస్ట్‌ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌ కుమార్‌ మంగళవారం బీజేపీలో చేరారు. …

బూస్టర్‌ డోసుపై నిర్ణయం తీసుకోండి ` ఐఎంఏ డిమాండ్‌

దిల్లీ,డిసెంబరు 7(జనంసాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలవరం పుట్టిస్తోన్న వేళ.. కరోనా టీకా అదనపు డోసులపై ప్రకటన చేయాలని ది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) ప్రభుత్వాన్ని …

.ప్రజాప్రతినిధుల జీతాలు పెంపు కోడ్‌ ఉల్లంఘనే

` కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీ,డిసెంబరు 7(జనంసాక్షి): స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతూ పురపాలకశాఖ జీవో జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల …

ధాన్యం కొననందుకు నిరసనగా

పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌ ` ధాన్య సేకరణపై జాతీయ విధానానికి డిమాండ్‌ ` కేంద్రం తీరుపై మండిపాటు ` సర్కార్‌ దిగిరాకపోవడంతో శీతాకాల సమావేశాల బహిష్కరణ …

పంజాబ్‌లో ఉచిత విద్య

సివిల్‌ సర్వీస్‌ పరీక్షార్థులకు ఉచిత కోచింగ్‌ ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల వరాలు చండీఘఢ్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి) : పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆమ్‌ ఆద్మీ …

కేసుల ఎత్తివేత..మరణించిన కుటుంబాలకు పరిహారం

  రైతు సంఘాల భేటీలో రైతునాయకుల పట్టు ప్రభుత్వ నిబంధనలపైనా చర్చ న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి) : కేసుల ఎత్తివేత,మరణించిన రైతులకు పరిహారం తదితర అంశాలపై రైతు సంఘాలు కీలక …

గోవాలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ 

కాషాయ పార్టీలో చేరనున్న కీలక నేత! పనాజీ,డిసెంబర్‌7  (జనంసాక్షి) :  కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్న క్రమంలో గోవాలో …

ఒమైక్రాన్‌ జాగ్రత్తలు తీసుకోండి

బూస్టర్‌ డోస్‌కు అనుమతించాలి కేంద్రానికి మహారాష్ట్ర సర్కార్‌ లేఖ ముంబై,డిసెంబర్‌7(జనంసాక్షి): ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్నందున తగు జాగ్రత్తుల తీసుకోవాలంటూ హారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మహారాష్ట్రలో కోవిడ్‌ …

ధాన్యం కొనుగోళ్లపై కావాలనే రాజకీయం

చివరి గింజవరకు కేంద్రం కొనుగోళ్లకు సిద్దం టిఆర్‌ఎస్‌ బెదిరింపులకు భయపడేది లేదన్న కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ కావాలనే రాజకీయం చేస్తోందని  కేంద్రమంత్రి …

వరిసాగుపై ఎలాంటి నిబంధనలు లేవు: తోమర్‌

న్యూఢల్లీి,డిసెంబర్‌7 (జనంసాక్షి):  తెలంగాణాలో  పంటల సాగుపై ఎలాంటి నిబంధనలు విధించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. 2021 రబీ సీజన్‌ కు సంబంధించి …