జాతీయం

రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపైనే సర్వత్రా చర్చ

జవనాశ్వం లాంటి హెలికాప్టర్‌ కూలిపోవడంపై అనుమానాలు బ్లాక్‌ బాక్స్‌ లభ్యం కావడంతో వెల్లడి కానున్న వాస్తవాలు న్యూఢల్లీి,డిసెంబర్‌9 (జనంసాక్షి)  : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటనలో మరణించిన సిడిఎస్‌ …

హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి తీవ్రగాయాలతో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌

చెన్నై,డిసెంబరు 8(జనంసాక్షి):ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు మరో 11 మంది కన్నుమూశారు. హెలికాప్టర్‌లో …

హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

` హెలికాప్టర్‌ ప్రమాదంలో భార్య మధులికతో సహా మృత్యువాత ` నేడు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ ` ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌లతో సహా …

దేశంలో ధరలు,నిరుద్యోగం పెరుగుదల

        మోదీ వైఫల్యమే అందుకు కారణం: రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌8జనం సాక్షి :కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్రంగా …

రావత్‌ కుటుంబం అంతా ఆర్మీలోనే

తండ్రి కూడా లెఫ్టినెంట్‌గా పనిచేసిన అనుభవం త్రివిధ దళాల అధికారిగా భారత్‌ సైన్య ఆధునీకరణకు కృషి ఆధునిక యుద్ద తంత్రాల్లో ఆరితేరిన దిట్ట న్యూఢల్లీి,డిసెంబర్‌8 జనం సాక్షి …

జాతీయ విషాదంలో భారత్‌

తొలి త్రివిధ దళాల ప్రధానాధికారి జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి హెలికాప్టర్‌ ప్రమాదంలో భార్య మధులికతో సహా మృత్యువాతఅ ధికారికంగా ప్రకటించిన వాయుసేన చెన్నై,డిసెంబర్‌8(జనం సాక్షి): దేశంలో …

తమిళనాడు కూనూరు వద్ద కూలిన సైనిక హెలికాప్టర్‌

కూలి మంటల్లో దగ్ధం అయినట్లు గుర్తింపు హెలికాప్టర్‌లో డిఫెన్స్‌ చీఫ్‌ రావత్‌ సహా పలువురు ప్రముఖలు మొత్తం14మంది సైనికాధికారులు మృత్యువాత పడ్డట్లు అనుమానం చెన్నై,డిసెంబర్‌8 జనం సాక్షి …

లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువు నెలాఖరు వరకు పొడిగింపు

న్యూఢల్లీి,డిసెంబర్‌8 జనం సాక్షి : కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు వార్షిక జీవన ప్రమాణ ప్రత్రం లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించేందుకు తుది గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. …

కాశ్మీర్‌ను జైలుగా మార్చారు

`మెహబూబాముఫ్తీ ` జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా దిల్లీ,డిసెంబరు 7(జనంసాక్షి): జమ్మూ`కశ్మీర్‌ సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం ఇక్కడి …

బహుజన రాజ్యం కోసం.. భాజపాలో చేరిన తీన్మార్‌ మల్లన్న

` కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్‌ చుగ్‌ న్యూఢల్లీి,డిసెంబరు 7(జనంసాక్షి):జర్నలిస్ట్‌ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ నవీన్‌ కుమార్‌ మంగళవారం బీజేపీలో చేరారు. …