జాతీయం

పదవీవిరమణ చేసిన జస్టిస్ట్‌ నారిమన్‌

ఉద్విగ్నంగా సాగిన చివరి రోజు ఓ న్యాయసింహాన్ని కోల్పోతున్నామన్న చీఫ్‌జస్టిస్‌ ఎన్‌వి రమణ న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రోహింగ్టన్‌ ఫాలీ నారీమన్‌ గురువారం పదవీ …

హైదరాబాద్‌`చెన్నైల మధ్య విమాన సర్వీసులు

వారంలో ఐదురోజుల పాటు నడపాలని నిర్ణయం ముంబై,ఆగస్ట్‌12(జనం సాక్షి): ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అలయెన్స్‌ ఎయిర్‌..హైదరాబాద్‌ నుంచి మరో రెండు నగరాలకు ఉదయం పూట విమాన …

ఇస్రో రాకెట్‌ ప్రయోగం విఫలం

సాంకేతిక సమస్యలే కారణమన్న ఛైర్మన్‌ శివన్‌ బెంగళూరు,ఆగస్ట్‌12(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ `ఎఫ్‌10 రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్‌ దశలో …

హిమాచల్‌ దుర్ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య

కొండప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు 14మంది క్షతగాత్రులను రక్షించినట్లు వెల్లడి సిమ్లా,ఆగస్ట్‌12(జనం సాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌ కన్నౌర్‌ జిల్లాలో కొండచరియలు విరిగి వాహనాలపై పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య …

కొత్తగా 38,353 కేసులు నమోదు

కేరళలో మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా పరిస్థితులు న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): దేశంలో ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు నిన్న భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. …

నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వెంకయ్య

పార్లమెంట్‌ ఆవరణలో మొక్కనాటిన నాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో పలు కార్యక్రమాల నిర్వహణ వివిధ కార్యక్రమాల సమాచారంతో ఈ `బుక్‌ విడుదల న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ …

జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌

నేటి ఉదయం ఆకాశంలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్‌ ఇస్రో ప్రయోగానికి సర్వం సిద్దం న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన కిరీటంలో మరో కలికి …

ఆశించినస్థాయిలో జరగని సమావేశాలు

వాయిదా అనంతరం స్పీక్‌ ఓం బిర్లా వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): లోక్‌సభ కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభను నిరవధిక వాయిదా వేసిన …

రాజ్యసభలో సభ్యుల తీరుపై వెంకయ్య ఆవేదన

గద్గస్వరంతో కంటతడిపెట్టిన ఛైర్మన్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. పార్లమెంట్‌లో ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుపై కలత చెందిన రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య …

రాష్ట్రాలే ఓబీసీలను గుర్తించాలి

` ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం ` మద్ధతు తెలిపిన విపక్షాలు దిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి): ఓబీసీలను గుర్తించే హక్కు తిరిగి రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ …