జాతీయం

ఎపికి పది బ్యాంకుల ద్వారా రూ.56,076 కోట్ల రుణం

రాజ్యసభలో వెల్లడిరచిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 10 ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు రుణాలనిచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 2019 ఏప్రిల్‌ …

ఓబిసి రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాల మద్దతు

సభ ముందుకు 172వ రాజ్యాంగ సవరణ బిల్లు బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన సభ్యులు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు వరుసగా …

కాశ్మీర్‌ అంశమే కాదు..పార్లమెంటులో మాట్లాడే అవకాశమే లేదు

మోడీ ప్రభుత్వంలో నిరంకుశం తాండవిస్తోంది అన్ని వ్యవస్థలపైనా దాడి జరుగుతోంది కాశ్మీర్‌ పర్యటనలో మండిపడ్డ రాహుల్‌ గాంధీ శ్రీనగర్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్య …

ఇందిర పేరు మారిస్తే ఖబర్దార్‌

కర్నాటక బిజెపి ప్రభుత్వానికి కాంగ్రెస్‌ హెచ్చరిక బెంగళూరు,ఆగస్ట్‌10(జనంసాక్షి): రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డు పేరును కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం మార్చేయడంతో కాంగ్రెస్‌ ఇప్పటికే గుర్రుగా …

నేషనల్‌ సిటిజన్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): దేశవ్యాప్తంగా నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సిటిజెన్స్‌ సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ …

కరోనా కేసుల తగ్గుముఖం

30వేలకు దిగువన కేసుల నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉంది. దేశంలో …

ఓబిసి బిల్లుకు వైకాపా సంపూర్ణ మద్దతు

ఓబీసీలను గుర్తించే అధికారం రాష్టాల్రకు ఇవ్వడం సమర్థనీయం విూడియా సమావేశంలో వైసిపి ఎంపిల వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు …

యూపి ఎన్నికల దృష్ట్యానే ఓబిసి బిల్లు

50శాతం సీటింగ్‌ను రద్దుచేయాలి ఓబిసి పై చర్చలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): యూపి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఓబిసి రిజర్వేషన్ల బిల్లును …

పార్లమెంటును వీడని పెగాసస్‌ దుమారం

చర్చకు విపక్షాల పట్టు..ముందుకు సాగని సభలు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలల్లో పెగాసస్‌ దుమారం కొనసాగుతోంది. దీనిపై చర్చకు విపక్షాలు పట్టువీడం లేదు. అయితే చర్చకు …

48గంటల్లోగా అభ్యర్థి క్రిమినల్‌ రికార్డులు

రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ …