జాతీయం

పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంలో విచారణ

సోషల్‌ విూడియా చర్చలపై సుప్రీం ఆగ్రహం కోర్టులను నమ్మితే ఇలాంటి చర్చలెందుకని వ్యాఖ్య విచారణ 16కు వాయిదా వేసిన ధర్మాసనం న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): పెగాసస్‌పై విచారణ సందర్భంగా …

సేంద్రియవ్యవసాయాన్ని తప్పనిసరి కావాలి

పంట దిగుబడుల నుంచి దృష్టి మళ్లించాలి రైతుకు అండగా ప్రభుత్వం పథకాలు రూపొందాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): వ్యవసాయరంగంలో విప్లవాత్మకనిర్ణయాలు తీసుకోవాలని, సేంద్రియం వైపు సాగు మళ్లకుంటే ప్రజలు …

జీవనోపాధి కల్పించడంలో ప్రభుత్వాల వైపల్యం

నిరుద్యోగం పెరుగుతున్నా కానరాని కార్యాచరణ న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): కరోనా థర్డ్‌వేవ్‌..డెల్టా వేరియంట్‌ అంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తు చేస్తున్నాయి. …

చట్టసభల్లో సీట్ల పెంపుపై ఎందుకీ మౌనం !

విభజన చట్టం మేరకు ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉన్నా ఎందుకనో కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అలాగే సీట్లను …

పెగాసస్‌తో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదు

ఆ సంస్థతో ఎలాంటి అవగాహనా లేనేలేదు రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి పార్లమెంట్‌లో దుమారం చెలరేగుతున్న వేళ సిపిఎం ఎంపి ప్రశ్న లిఖఙతపూర్వక సమాధానం …

విలక్షణ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ కన్నుమూత

అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి ముంబై,ఆగస్ట్‌9(జనంసాక్షి): విలక్షణ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ (63) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స …

కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల

రూ.19,500 కోట్లు విడుదల చేసిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి): రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పీఎం కిసాన్‌ నిధులను ప్రభుత్వం …

గుజరాత్‌లో దారుణ ప్రమాదం

గుడిసెలోకి దూసుకెల్లిన ట్రక్కు 8మంది అక్కడిక్కడే మృత్యువాత అహ్మదాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఎనిమిదిమంది మృతి చెందిన ఘటన సోమవారం గుజరాత్‌లో చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఒక …

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

శ్రావణంలో పెరిగే ఛాన్స్‌ ఉందంటున్న మార్కెట్‌ వర్గాలు న్యూఢల్లీి,అగస్టు9(జనంసాక్షి): దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. ఇదే సమయంలో వెండి ధర భారీగా తగ్గింది. అయితే మరి …

సచిన్‌ పైలట్‌కు మల్లీ గాలం వేసే పనిలో బిజెపి ?

చాపకింద నీరులా రాజస్థాన్‌ రాజకీయాలు సిఎం గెహ్లాట్‌ విషయంలో మెత్తగా వ్వయహరిస్తోన్న కాంగ్రెస్‌ జైపూర్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): రాజస్థాన్‌లో మళ్లీ చాపకింద నీరులా బిజెపి రాజకీయాలు నడుపుతోంది. గతంలో ఓ …