జాతీయం

మసూద్‌ను అప్పగించే వరకు పోరాడాలి

పాక్‌పై ఒత్తిడి పెంచడమే భారత్‌ ముందున్న లక్ష్యం పాక్‌ చెరలో ఉన్నంత కాలం ఉగ్ర కార్యకలాపాలు ఆగవు న్యూఢిల్లీ,మే2(జ‌నంసాక్షి): మసూద్‌ అజార్‌ను ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ …

సాధ్విపై ఇసి తీరు సరిగా లేదు

ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోరు: మాయావతి లక్నో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): భోపాల్‌ భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ చేస్తున్న వ్యాఖ్యలపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి …

కాంగ్రెస్‌లో చేరిన హిమాచల్‌ బిజెపి నేత

న్యూఢిల్లీ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ సీనియర్‌ నేత, హమిర్‌పూర్‌ మాజీ ఎంపీ సురేశ్‌ చందేల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన …

భారీ నష్టాలు మూటగట్టుకున్న మార్కెట్లు 

ముంబయి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మిగిల్చాయి. అమ్మకాల ఒత్తడి పెరగడంతో నిప్టీ 11,600కు దిగువకు పడిపోగా.. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు నష్టపోయింది. ఉదయం …

మహిళపై లైంగిక వేధింపులు

ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసిన యూపి పోలీసులు లక్నో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసారు. ఈ ఘటన …

దాడికి పాల్పడింది నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌గా గుర్తింపు

కొలంబో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడిన ఉగ్రసంస్థ  నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌గా   గుర్తించారు.  ఈస్టర్‌ వేడుకలను రక్తసిక్తం చేసిన ఉగ్రవాదులు ఆ సంస్థ వ్యక్తులే. వీరంతా కూడా లంకేయులే …

ప్రచారంలో దూసుకుని పోతున్న మనోజ్‌ తివారి

న్యూఢిల్లీ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): బోజ్‌పూరి నటుడు మనోజ్‌ తివారీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఢిల్లీ నార్త్‌ ఈస్ట్‌ నుంచి బీజేపీ అభ్యర్తి గా పోటీ చేస్తున్న ఆయన.. ఓటర్లను ఆకట్టుకునేందుకు …

శ్రీలంక పేలుళ్లలో నలుగురు జెడిఎస్‌ నేతల మృతి

వివరాలు ట్వీట్‌ చేసిన సిఎం కుమార స్వామి బెంగళూరు,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటకలోని జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) పార్టీకి చెందిన నలుగురు నేతలు …

జయలలిత సమాధిపై పిటిషన్‌ తిరస్కరణ

న్యూఢిల్లీ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితా స్మారక నిర్మాణాన్ని ఆపాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం …

శ్రీలంక పేలుళ్లు నేపథ్యంలో అప్రమత్తం అయిన భారత్‌ కోస్ట్‌ గార్డ్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): శ్రీలంకలో మరణ¬మం నేపథ్యంలో భారత కోస్ట్‌ గార్డ్‌ అధికారులు తీర ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర జలాల …