జాతీయం

నాదే తప్పు.. కోర్టు అలా అనలేదు

– సుప్రింకు క్షమాపణలు చెప్పిన రాహుల్‌ గాంధీ – కోర్టు ధిక్కరణ కేసులో సుప్రింలో అఫిడవిట్‌ దాఖలు – నేడు విచారణ చేపట్టనున్న ధర్మాసనం న్యూఢిల్లీ, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) …

పశ్చిమ బెంగాల్‌ ఓటర్లు..  భాజపావైపే మొగ్గుచూపుతున్నారు

– బెంగాల్‌ అభివృద్ధికి మమత అడ్డంకిగా నిలిచారు – భాజపా నాయకుల ర్యాలీలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు – మమత కంటే కమ్యూనిస్టులే మేలు – భాజపా జాతీయ …

ఢిల్లీలో కాంగ్రెస్‌ ఒంటరి పోరు

– ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఆమ్‌ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తుపై …

జస్టిస్‌ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన మహిళ చీటర్‌

  ఆమె బెయిల్‌ రద్దు చేయాలంటూ పిటిషన్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగికి …

గుణలో జ్యోతిరాదిత్య నామినేషన్‌

భోపాల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ యువనేత జ్యోతిరాధిత్య సింధియా శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్‌  లోని గుణ లోక్‌సభ సిట్టింగ్‌ స్థానం నుంచి మరోమారు నామినేషన్‌ దాఖలుచేశారు. సింధియాకు ప్రత్యర్థిగా …

నన్నో ఉగ్రవాదిగా చిత్రీకరించారు: ఆజంఖాన్‌ ఆవేదన

రాంపూర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  మూడు రోజులపాటు ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్‌ నిషేధం విధించిన అనంతరం రాంపూర్‌ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఆజాంఖాన్‌ ర్యాలీలో కన్నీరు పెడుతూ …

దేశాన్ని కాపాడాలనుకుంటే..  బీజేపీకి ఓటు వేయకండి

– టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ఐదేళ్ల పాలనలో మోదీ దేశాన్ని విభజించి పాలించారని, రాష్ట్రాలను కేంద్రం చెప్పుచేతల్లోకి తీసుకొనేలా ప్రయత్నించారని …

సాధ్వి ప్రజ్ఞాకు ఈసీ నోటీసులు

– హేమంత్‌ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధ్వి – 24గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం భోపాల్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : 2008 సెప్టెంబరు 26న ముంబయిలో …

మోదీ ఓ ఫూల్‌!

– కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య బెంగళూరు, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విరుచుకుపడ్డారు. లక్షిత దాడులు …

పాక్‌పై దాడిచేసే దైర్యంగల ప్రధాని కావాలి

– మోదీకి అలాంటి లక్షణాలున్నాయి – అందుకే భాజపాతో పొత్తు పెట్టుకున్నాం – శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే ఔరంగాబాద్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : పాక్‌లాంటి శత్రుదేశాలపై దాడి …