జాతీయం

నిలకడగా మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ ఆరోగ్యం

బులిటెన్‌ విడుదల చేసిన ఎయిమ్స్‌ న్యూఢిల్లీ,జూన్‌12(జ‌నం సాక్షి ): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రఖ్యాత ఎయిమ్స్‌ ఆస్పత్రి తెలిపింది. ఆయన …

భీవండి కోర్టుకు హాజరైన రాహుల్‌

ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆరోపణలపై తప్పు చేయలేదని వ్యాఖ్య ముంబై,జూన్‌12(జ‌నం సాక్షి): పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం భీవాండి కోర్టు ముందు హాజరయ్యారు. మహాత్మాగాంధీని …

రైతులంటే మోదీకి చులకన

– పారిశ్రామికవేత్తలకు అప్పనంగా రుణమాఫీలు – మండిపడ్డ రాహుల్‌ న్యూఢిల్లీ,జూన్‌ 11(జనంసాక్షి):మోదీ ప్రభుత్వం రైతులను విస్మరించి.. పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి …

బీఎస్పీతో దోస్తీ కొనసాగుతుంది

– బిజెపి ఓటమే మా లక్ష్యం – అందుకు కొన్ని సీట్లు త్యాగానికి వెనకాడం – అఖిలేశ్‌ లక్నో,జూన్‌ 11(జనంసాక్షి):వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓటమే …

వాజ్‌పేయికి అస్వస్థత

-ఏఎంసీలో చేరిక – పలువురి ప్రముఖుల పరామర్శ న్యూఢిల్లీ,జూన్‌ 11(జనంసాక్షి):మాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి సోమవారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. గత కొంతకాలంగా వాజ్‌పేయి …

రుణ ఎగవేతదారులకు స్వర్గధామంగా లండన్‌

మాల్యా బాటలో నీరవ్‌ మోడీ లండన్‌లో ఆశ్రయం పొందేందుకు యత్నాలు లండన్‌,జూన్‌ 11(జనంసాక్షి):భారత్‌లోబ్యాంకులను ముంచిన ఎగవేతదారులకు లండన్‌ స్వర్గధామంగా మారింది. అక్కడి నుంచి రప్పించేందుకు అంత ఈజీ …

ఎస్సీఎస్టీ చట్టంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో టిడిపి బృందం భేటీ న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను సోమవారం టీడీపీ బృందం కలిసింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం …

ఛత్తీస్‌గడ్‌లో అభివృద్దే గెలిపిస్తుంది: అమిత్‌ షా

రాయ్‌పూర్‌,జూన్‌11(జ‌నం సాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ బిజెపిదే అధికారమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. సిఎం రమణ్‌సింగ్‌తో కలసి ఆయన విూడియాతో మాట్లాడారు. ఇక్కడ అనేక అభివృద్ది …

రైతులను పట్టించుకోని మోడీ ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు అప్పనంగా రుణమాఫీలు మండిపడ్డ రాహుల్‌ న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): మోదీ ప్రభుత్వం రైతులను విస్మరించి.. పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి మోదీ …

జయనగర్‌ ఉప ఎన్నికలో మందకొడిగా పోలింగ్‌

బెంగళూరు,జూన్‌11(జ‌నం సాక్షి): కర్నాటకలోని జయనగర్‌లో సోమవారం ఉప ఎన్నికలు నిర్వహించగా, ఉదయం 11.00 గంటలకు 22.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు …