జాతీయం

కర్ణాటకలో ప్రశాంతంగా పోలింగ్‌ 

– భారీగా ఓటుహక్కును వినియోగించుకున్న ఓటర్లు  – పలు కేంద్రాల్లో మొరాయించిన ఏవీఎంలు – ఓటర్లకు డబ్బులు పంచుతున్న జేడీఎస్‌ నాయకుడు అరెస్టు – ఓటు హక్కును …

జనానికి అందుబాటులో లేని  జనరిక్‌ మందులు 

కేంద్రం చట్టం చేసినా ఫలించని ప్రయత్నాలు న్యూఢిల్లీ,మే12(జ‌నం సాక్షి): జనరిక్‌ మందులు అందుబాటులోకి వస్తే దాదాపుగా రోగికి సగం ఖర్చుల భారం తగ్గుతంది. కానీ ఆ దిశగా …

పోలీస్‌ అధికారి హిమాన్ష్‌ రాయ్‌ ఆత్మహత్య

ముంబై,మే11(జ‌నం సాక్షి ):  మహారాష్ట్ర యాంటీ టెర్రర్‌ స్కాడ్‌ మాజీ చీఫ్‌ హిమన్షు రాయ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసంలో గన్‌తో షూట్‌ చేసుకొని ఆత్మహత్య …

లైంగిక వేధింపులపై కమిటీ

హైకోర్టు సిజెలకు సుప్రీం ఆదేశాలు న్యూఢిల్లీ,మే11(జ‌నం సాక్షి ): రెండు నెలల్లోగా లైంగిక వ్యతిరేక వేధింపుల కమిటీలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్టాల్లోన్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు, …

ప్రజలను మోసం చేసినందుకే షా పై దాడి: విహెచ్‌

న్యూఢిల్లీ,మే11(జ‌నం సాక్షి ):   ఏపీ ప్రజలను మోసం చేశారు కాబట్టే తిరుపతిలో అమిత్‌ షాపై దాడి చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. శుక్రవారం …

రిషబ్‌ పంత్‌ను గుర్తించరా

బిసిసిపై నెటిజన్ల ఆగ్రహం న్యూఢిల్లీ,మే11(జ‌నం సాక్షి ):  ఐపీఎల్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌. ఈ యువ వికెట్‌ …

తమిళనాట సంచలన హత్య

కొడుకును హత్య చేసిన సినీ కథారచయిత కూపీలాగి అరెస్ట్‌ చేసిన పోలీసులు చెన్నై,మే11(జ‌నం సాక్షి ):  మద్యం, మాదకద్రవాల్యకు బానిసై రోజు ఇంటికొచ్చి డబ్బుల కోసం వేధిస్తున్న …

లాలూకు తాత్కాలిక బెయిల్‌

రాంచీ,మే11(జ‌నం సాక్షి ):  బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్టీయ్ర జనతా దళ్‌ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు తాత్కాలిక బెయిలు మంజూరైంది. అనారోగ్యం, వైద్య కారణాల మేరకు …

మోడీ నేపాల్‌ పర్యటనలో కర్నాటక రాజకీయం

వ్యూహాత్మకంగానే పర్యటన అంటున్న బిజెపి శ్రేణులు? జనక్‌పూర్‌,మే11(జ‌నం సాక్షి ):  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం  రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన నేపాల్‌ చేరుకున్నారు. …

నేడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు

223 స్థానాలకు ఎన్నికలు ఉదయం 7 నుంచి పోలింగ్‌ భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి బెంగళూర్‌,మే11(జ‌నం సాక్షి ):  కర్ణాటకలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని …