జాతీయం

‘ఇండియా’ రెండు భేటీలకు రూ.200 తగ్గింది’..

` ఎల్పీజీ ధరల తగ్గింపుపై మమత కోల్‌కతా(జనంసాక్షి):గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ …

ఎన్నికల వేళ..  రూ.200 తగ్గిన సిలిండర్‌..

` ఉజ్వల్‌ స్కీమ్‌ కింద కనెక్షన్లకు 400 రాయితీ ` కేంద్రప్రభుత్వం అత్యవసర నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల తాయిలాలకు దిగింది. పలు రాష్టాల్ల్రో ఎన్నికలు, …

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢల్లీి

` 12 ఏళ్ల ఆయుష్యు తగ్గనున్న స్థానికులు ` యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం ` దేశంలో తీవ్ర కాలుష్య పరిస్థితుల్లోనే 67 …

రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌కు సుమారు మూడు మీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు

బెంగుళూరు జనం సాక్షి :  చంద్ర‌యాన్‌-3కి చెందిన రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్(Rover Pragyan) ప్ర‌స్తుతం మూన్‌పై వాక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ రోవ‌ర్ వెళ్తున్న దారిలో …

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం ` కీలక నిర్ణయం..

దిల్లీ(జనంసాక్షి): ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం …

‘కల్చర్ యునైట్స్ ఆల్’

– ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యతే మనందరిని కలుపుతోంది – సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్దాం – భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రం …

ముస్లిం విద్యార్థిని కొట్టేలా ప్రోత్స‌హించిన టీచ‌ర్‌..

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌ లో ముస్లిం విద్యార్ధిని చెంప దెబ్బ‌లు కొట్టేరీతిలో తోటి విద్యార్థుల్ని ప్రోత్స‌హించిన టీచ‌ర్‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ …

2023 సెప్టెంబర్‌లో బ్యాంక్​ సెలవులు — బీ అలర్ట్‌..

 సెప్టెంబరులో ఏకంగా 16 రోజులు బ్యాంకులు పనిచేయవు. ముఖ్యంగా పండుగ సీజన్‌ కావడంతో ఆగస్టు లో 14 సెలవులతోపోలిస్తే సెప్టెంబరులో 16కు పెరిగాయి. వీటిల్లో శని, ఆదివారాలతో …

చంద్రయాన్‌ – 3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు: ప్రధాని మోదీ

బెంగుళూరు: చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌ను అత్యంత విజ‌య‌వంతంగా చేప‌ట్టిన భార‌త అంత‌రిక్ష ప‌రిశోధనా సంస్థ శాస్త్ర‌వేత్త‌లను ఇవాళ ప్ర‌ధాని మోదీ క‌లిశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆగ‌స్టు …

రైల్లోకి అక్రమంగా సిలిండర్.. టీ చేస్తుండగా పేలి 10 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైలులోని కిచెన్‌లో సిలిండర్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఏడుగురు మృతి …

తాజావార్తలు