జాతీయం

గోవా నుంచి తరలిస్తున్న డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. …

కెసిఆర్‌తో అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ

తాజా రాజకీయాలపై రెండు గంటలపాటు చర్చ న్యూఢల్లీి,జూలై29(జనంసాక్షి ):ఢల్లీి పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. ఢల్లీి టూర్‌లో భాగంగా ఆయన.. సమాజ్‌ వాదీ పార్టీ చీఫ్‌ …

రిషి సునాక్‌కు కన్జర్వేటివ్స్‌ నుంచి ప్రశ్నలు

బోరిస్‌ జాన్సన్‌ను వెన్నుపోటు పొడిచారంటూ దెప్పిపొడుపు లండన్‌,జూలై29(జనంసాక్షి ): బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ తొలిసారి కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులతో …

ద్రౌపది ముర్ముపై అధీరం రంజన్‌ వ్యాఖ్యలు

సోనియా దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముపై కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ చౌదరి వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని ఖైరతాబాద్‌ పీజేఆర్‌ సర్కిల్‌లో బీజేపీ …

పోలవరం నిధుల విడుదలలో జాప్యం

అంచనా వ్యవయం పెరగడంతో అయోమయం కేంద్రానికి మొరపెట్టుకుంటున్నా కానరాని ఫలితం న్యూఢల్లీి,జూలై29(జనంసాక్షి ): దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుకి విభజన చట్టం ప్రకారం జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో …

సబర్‌ డెయిరీకి మోడీ శంకుస్థాపన

పాల ఉత్పత్తి మరింత పెరుగుతుందన్న ప్రధాని గాంధీనగర్‌,జూలై28(జనంసాక్షి ): గుజరాత్‌ పర్యటనలో ఉన్న మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సబర్కాంత జిల్లోలోని గదోడ చౌకిలో …

కేంద్రంతో పోలిస్తే ఎపి ఆర్థిక పరిస్థితే మెరుగు

కేంద్రం తన అప్పులను విస్మరించి మాట్లాడుతోంది ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు దుష్పచ్రారం మండిపడ్డ ఎంపి విజయసాయి రెడ్డి న్యూఢల్లీి,జూలై28(జనంసాక్షి ): కేంద్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితే మెరుగ్గానే …

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు 38,147 పోస్టులు..

కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 38 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జులై 1 …

రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి జ్యుడీషియల్‌ నియామకం

న్యూఢిల్లీ:  జమ్మూకశ్మీర్‌ అండ్‌ లద్ధాఖ్‌ హైకోర్టు కొత్త అదనపు న్యాయమూర్తిగా రాజేశ్‌ సెఖ్రీ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. ఉత్తర్వుపై సంతకం …

ఓటర్‌ కార్డు దరఖాస్తుకు 7 ఏళ్లకే అవకాశం.. ఈసీ నిర్ణయం

న్యూఢిల్లీ: ఓటర్‌ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. జనవరి 1 నాటికి 18 ఏళ్ల …