జాతీయం

నలుగురు వ్యక్తులు గల్లంతు

పనాజీ,జూలై28(జనంసాక్షి ): వంతెనపై వేగంగా వస్తున్న ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన దుర్ఘటన గోవాలోగురువారం జరిగింది. దక్షిణ గోవా జిల్లాలోని జువారి నది వంతెనపై నుంచి వస్తున్న కారు …

విండీస్‌పై మూడో వన్డేలోనూ విజయం

సీరిస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు ట్రినిడాడ్‌,జూలై28(జనంసాక్షి ): వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలోనూ విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ను 3`0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. జట్టు …

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంటులో అధీర్‌ రంజన్‌ వ్యాఖ్యల దుమారం ఉభయ సభల్లో బిజెపి మహిళా నేతల ఆగ్రహం కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని మంత్రులు నిర్మల,స్మృతిల డిమాండ్‌ సభలో దుమారంతో ఉభయసభలు …

చట్టాలు రాజకీయ పార్టీలకు వర్తించవా ?

ఇడి ఉనికినే ప్రశ్నించడం దారుణం సుప్రీం తీర్పుతో మరింత బలంగా మారిని ఇడి న్యూఢల్లీి,జూలై28(జనంసాక్షి ): చట్టాల గురించి తెలిసిన నేతలే దాన్ని ఉల్లంఘిస్తున్నారు. చట్టాలు చేసిన పాలకులే …

ఎంపి హెటిరో పార్థసారధిరెడ్డిఫై ఇసిలో ఫిర్యాదు

తప్పుడు అఫిడవిట్‌పై చర్య తీసుకోవాలన్న ప్రజలు న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు కేంద్ర ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. …

భారత్‌లో సిటీ బ్యాంక్‌ కన్జూమర్‌ బిజినెస్‌ టేకోవర్‌

యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): భారత్‌లో సిటీ బ్యాంక్‌ కన్జూమర్‌ బిజినెస్‌ను టేకోవర్‌ చేసుకోవాలన్న యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా …

రాజ్యసభలో కొనసాగిన సస్పెన్షన్‌ల వ్యవహారం

ఆప్‌ ఎంపి సంజయ్‌సింగ్‌ పైనా వారం వేటు న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): రాజ్యసభలో సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతోంది. ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఈ వారం సభా కార్యకలాపాల …

మనీ లాండరింగ్‌ కేసు విచారణ అధికారం ఇడిదే

చట్టబద్దతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): మనీలాండరింగ్‌ ప్రకారం విచారణ, అరెస్టులు, ఆస్తుల జప్తు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారాలను సుప్రీం కోర్టు సమర్థించింది. …

కాళేశ్వరం భూసేకరణపై సుప్రీం షాక్‌

యధాతథ స్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. …

పార్థా ఛటర్జీని మమత ఎందుకు వెనకేసుకొచ్చినట్లు ?

అక్రమాలు జరిగినా ఎందుకు విచారణకు ఆదేశించలేదు అడ్డంగా దొరికినా నంగనాచి కబుర్లతో ప్రజలను మభ్య పెడతారా బెంగాల్‌ సర్వీస్‌ కమిషన్‌ కుంభకోణంపై సర్వత్రా విమర్శలు కోల్‌కతా,జూలై27(జనంసాక్షి ): ప్రతిదానికీ …