జాతీయం

భారత్‌ ప్రధాని మరో ఘనత

– శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో మోదీ – ప్రథమ స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ న్యూయార్క్‌, మే9(జ‌నం సాక్షి) : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో ఘనత …

యూపిలో బిజెపి నేత దారుణహత్య

దుండగుల కోసం పోలీసుల గాలింపు లక్నో,మే9(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పుర్‌లో బీజేపీ నేత పవన్‌ కేశరిని గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. కాల్పులు జరిపిన …

ఇక రెండేళ్లకోమారు ప్రవాసభారతీయ దివస్‌

న్యూఢిల్లీ,మే8(జ‌నం సాక్షి):   ప్రస్తుతం ఏటా నిర్వహిస్తున్న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని 2019 నుంచి రెండేళ్లకొకసారి నిర్వహించనున్నట్టు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటించారు. ‘సామర్థ్య నిర్మాణం- కృత్రిమ …

ఏడవ వేతన కమిషన్‌ కోరుతూ నిరసన

న్యూఢిల్లీ,మే8(జ‌నం సాక్షి):  ఏడవ వేతన కమిషన్‌ను అమలు చేయకపోవడం, రైల్వేలో ప్రైవేటీకరణను నిరసిస్తూ మంగళవారం నుండి 72 గంటల పాటు రైల్వే ఉద్యోగుల యూనియన్‌ దేశవ్యాప్తంగా నిరాహార …

నరేంద్రస్వామి అనబోయి..నరేంద్రమోడీ అన్న సిద్దరామయ్య

బెంగళూరు,మే8(జ‌నం సాక్షి):  కర్ణాటక ఎన్నికల్లో నేతలు నోరు జారుతున్నారు. గతంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తమ సీఎం అభ్యర్థి యడ్యూరప్పది అవినీతి ప్రభుత్వం అని నాలుక …

స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

న్యూఢిల్లీ, మే8(ఆర్‌ఎన్‌ఎ) : అంతర్జాతీయ సంకేతాలతో సోమవారం భారీ లాభాలను ఆర్జించిన స్టాక్‌మార్కెట్లు మంగళవారం మాత్రం ఫ్లాట్‌గా ముగిశాయి. మదుపర్ల అప్రమత్తతతో ఆద్యంతం ఊగిసలాడిన సూచీలు చివరకు …

లెక్కలు తీయండి

– 2014 నుంచి మనం ఎన్ని ఉద్యోగాలు కల్పించాం – మంత్రులను లెక్కలు అడిగిన ప్రధాని మోదీ! న్యూఢిల్లీ, మే8(జ‌నం సాక్షి) : భాజపా అధికారంలో వచ్చిన …

వ్యక్తిగతంగా కావేరీ ముసాయిదా సమర్పించాలి

– లేదంటే కేంద్రం కోర్టును ధిక్కరించినట్లే చెన్నై, మే8(జ‌నం సాక్షి) : కావేరీ జలాల వివాదం కేసులో తాజాగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. తమిళనాడులో …

నెమలికి త్రివర్ణ పతాకంతో అంత్యక్రియలు

– ఢిల్లీ పోలీసుల తీరుపై నేటిజన్ల ఆగ్రహం – ఇది ప్రొటోకాల్‌ అంటున్న ఢిల్లీ పోలీసులు న్యూఢిల్లీ, మే8(జ‌నం సాక్షి) : దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు …

రైల్వే టికెట్‌ బుకింగ్‌కు ఆధార్‌ తప్పనిసరి!

– అమలు యోచనలో రైల్వేశాఖ ముంబయి, మే8(జ‌నం సాక్షి) : రైలు టికెట్లు బుక్‌ చేస్తున్నారా..? అయితే విూ దగ్గర ఆధార్‌ కార్డు ఉండాల్సిందే.. ఎందుకంటే ఇకపై …