జాతీయం

మోడీ హాయాంలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు..

ఢిల్లీ : మోడీ సంవత్సర పాలనలో అధికంగా కాల్పులు విరమణ ఉల్లంఘనలు జరిగినట్లు కాంగ్రెస్ నేత గులాం అహ్మద్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు

అమిత్ షా నివాసానికి చేరుకున్న జితన్ రాం..

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసానికి బీహార్ మాజీ జితన్ రాం మాంజీ చేరుకున్నారు.

నేనెప్పుడూ సీఎంను కాలేదు- ఫైళ్లపై సంతకం పెట్టలేదు:జగన్

ఢిల్లీ:ఏపీ సీఎం చంద్రబాబు చేసిన స్కామ్ లపై కేంద్ర హోంమత్రికి నివేదిక ఇచ్చినట్లు వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ …

ప్రధానితో భేటీ అయిన గవర్నర్ నరసింహన్

ఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధానికి వివరించి ఓ నివేదికను …

రాజనాథ్ తో భేటీ అయిన జగన్

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి కి …

గాయకుడు మికా సింగ్ అరెస్టు

ఢిల్లీ: గత మే నెలలో డాక్టర్ ను కొట్టిన కేసులో గాయకుడు మికా సింగ్ అరెస్టు అయ్యాడు. మికా సింగ్ ను ఇంద్రపురి పోలీసులు అరెస్టు చేశారు.

సీఎం కేజ్రీవాల్ ను కలిసిన సోమ్ నాథ్..

ఢిల్లీ : గృహ హింస కేసులో బుధవాంర పోలీసుల నుండి నోటీసులు అందుకున్న ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి గురువారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను …

ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న కడియం

ఢిల్లీ: ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి కాసేపట్లో రాజీనామా చేయనున్నారు.

ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం లేఖ

హైదరాబాద్: ముళ్లపెరియార్ జలాశయం వివాదంపై ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం జయలలిత లేఖ రాశారు.

తోమర్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు…

ఢిల్లీ: మాజీ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. నకిలీ డిగ్రీ పట్టా కలిగి ఉన్నారన్న ఆరోపణల కేసులో ఢిల్లీ న్యాయశాఖ …