మోడీ హాయాంలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు..
ఢిల్లీ : మోడీ సంవత్సర పాలనలో అధికంగా కాల్పులు విరమణ ఉల్లంఘనలు జరిగినట్లు కాంగ్రెస్ నేత గులాం అహ్మద్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు
ఢిల్లీ : మోడీ సంవత్సర పాలనలో అధికంగా కాల్పులు విరమణ ఉల్లంఘనలు జరిగినట్లు కాంగ్రెస్ నేత గులాం అహ్మద్ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు
ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసానికి బీహార్ మాజీ జితన్ రాం మాంజీ చేరుకున్నారు.
ఢిల్లీ: గత మే నెలలో డాక్టర్ ను కొట్టిన కేసులో గాయకుడు మికా సింగ్ అరెస్టు అయ్యాడు. మికా సింగ్ ను ఇంద్రపురి పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ: ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి కాసేపట్లో రాజీనామా చేయనున్నారు.
హైదరాబాద్: ముళ్లపెరియార్ జలాశయం వివాదంపై ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం జయలలిత లేఖ రాశారు.