జాతీయం

కరెంటు ఛార్జీలు పెంచడం పట్ల బీజేపీ నిరసన..

ఢిల్లీ : రాష్ట్రంలో పవర్ టారీఫ్ పెంచడం పట్ల బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఐటీవో ప్రధాన కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై …

ఢిల్లీలో పర్యటిస్తున్న నగర ప్రజాప్రతినిధుల బృందం

ఢిల్లీ: ఢిల్లీలో హైదరాబాద్ ప్రజాప్రతినిధుల బృందం పర్యటిస్తుంది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో నేతలు, స్వచ్ఛ హైదరాబాద్ బృందం పర్యటిస్తున్నారు. జహంగీర్‌పురిలోని డంపింగ్ యార్డును నేతలు …

నేటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత రోమింగ్‌ సేవలు

ఢిల్లీ: నేటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత రోమింగ్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి… దేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఉచితంగా …

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై:నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 160 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి

సాంకేతిక లోపంతో నిలిచిన ఎయిరిండియా విమానం

చెన్నై:ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. తిరుచ్చి నుంచి కువైట్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని చెన్నై ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. …

మర్యాదపూర్వకంగా జైట్లీని కలిశా – నరసింహన్..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీలో ఎలాంటిప్రాధాన్యత లేదని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఉభయర రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు.

అరుణ్ జైట్లీతో ముగిసిన గవర్నర్ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో గవర్నర్ నరసింహన్ సమావేశం ముగిసింది.

లాలూతో శతృఘ్న సిన్హా భేటీ..

పాట్నా : లాలూ ప్రసాద్ యాదవ్ తో శతృఘ్న సిన్హా భేటీ అయ్యారు.

గంట పాటు ప్రధానితో భేటీ అయిన గవర్నర్

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరసింహన్ తో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారం గురించి …

రేపు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో జైట్లీ భేటీ

ఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రేపు భేటీ కానున్నారు.