జాతీయం
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై:నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 160 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి
మర్యాదపూర్వకంగా జైట్లీని కలిశా – నరసింహన్..
ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీలో ఎలాంటిప్రాధాన్యత లేదని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఉభయర రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు.
అరుణ్ జైట్లీతో ముగిసిన గవర్నర్ సమావేశం..
ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో గవర్నర్ నరసింహన్ సమావేశం ముగిసింది.
లాలూతో శతృఘ్న సిన్హా భేటీ..
పాట్నా : లాలూ ప్రసాద్ యాదవ్ తో శతృఘ్న సిన్హా భేటీ అయ్యారు.
రేపు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో జైట్లీ భేటీ
ఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రేపు భేటీ కానున్నారు.
తాజావార్తలు
- నానో ఆలోచన ఎప్పటికీ మరువలేనిది
- ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అసెంబ్లీ ఫలితాల్లో ఆప్కు ఆశాభంగం
- హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
- మరిన్ని వార్తలు