జాతీయం
నితిన్ గడ్కరీ తో భేటీ అయిన కేటీఆర్
ఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ లో జాతీయ రహదారుల నిర్మాణం పై చర్చించినట్లు సమాచారం.
పుల్వామా ప్రాంతంలో మిలిటెంట్ శిబిరంపై భద్రతా దళాల దాడి..
జమ్మూ కాశ్మీర్ : పుల్వామా ప్రాంతంలో మిలిటెంట్ శిబిరంపై భద్రతా దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో తుపాకులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
సోనియాను కలిసిన చైనా పార్లమెంటరీ ప్రతినిధుల బృందం..
ఢిల్లీ : చైనా పార్లమెంటరీ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమావేశంమైంది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు.
తాజ్ మహల్ లో నేటి నుండి వైఫై సేవలు..
ఉత్తర్ ప్రదేశ్ : తాజ్ మహల్ లో నేటి నుండి వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
- నానో ఆలోచన ఎప్పటికీ మరువలేనిది
- ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అసెంబ్లీ ఫలితాల్లో ఆప్కు ఆశాభంగం
- హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
- మరిన్ని వార్తలు