జాతీయం

చట్టం తన పని తాను చేసుకుపోతుంది:కేటీఆర్

ఢిల్లీ:ఓటుకు నోటు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ ముగిసింది. అనంతరం …

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

ఢిల్లీ:రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర నెలలో ప్రజలంతా కలిసి మెలిసి జీవించాలని ఆయన ట్విట్టర్లో …

నితిన్ గడ్కరీ తో భేటీ అయిన కేటీఆర్

ఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ లో జాతీయ రహదారుల నిర్మాణం పై చర్చించినట్లు సమాచారం.

ఎయిర్ హోస్టెస్ పట్ల పపూయాదవ్ అసభ్య ప్రవర్తన

బీహార్:బీహార్‌కు చెందిన ఎంపీ పప్పూ యాదవ్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని జెట్‌ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ ఎయిర్‌హోస్టెస్ ఆరోపించింది. పప్పూయాదవ్ జెట్ ఎయిర్‌వేస్ విమానంలో పాట్నా నుంచి …

సుష్మా రాజీనామా చేయాలి – జేడీయూ..

బీహార్ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని జేడీయూ అధినేత శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఐపీఎల్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ …

పుల్వామా ప్రాంతంలో మిలిటెంట్ శిబిరంపై భద్రతా దళాల దాడి..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామా ప్రాంతంలో మిలిటెంట్ శిబిరంపై భద్రతా దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో తుపాకులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

సుష్మా నివాసం ఎదుట బందోబస్తు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నివాసం ఎదుట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐపీఎల్ కుంభకోణంలో తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీకి వీసా …

నా భర్తను పోలీసులు వేధిస్తున్నారు – తోమర్ సతీమణి..

ఢిల్లీ : నకిలీ సర్టిఫికెట్ల కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ను పోలీసులు హింసిస్తున్నారని ఆయన సతీమణి ఆరోపించారు. విచారణ …

సోనియాను కలిసిన చైనా పార్లమెంటరీ ప్రతినిధుల బృందం..

ఢిల్లీ : చైనా పార్లమెంటరీ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమావేశంమైంది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు.

తాజ్ మహల్ లో నేటి నుండి వైఫై సేవలు..

ఉత్తర్ ప్రదేశ్ : తాజ్ మహల్ లో నేటి నుండి వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.