జాతీయం

ముగిసిన బాబు – మోడీ భేటీ..

న్యూఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జరిపిన భేటీ ముగిసింది.

నరేంద్ర మోడీ తో భేటీ అయిన చంద్రబాబు

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియో టేపులు బయటికి వచ్చిన నేపథ్యంలో వీరి భేటీ …

4 లైన్లుగాయాదగిరిగుట్ట-వరంగల్ రహదారి

న్యూఢిల్లీ:తెలంగాణలోని యాదగిరి గుట్ట -వరంగల్ రహదారిని 4 లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. యాదగిరిగుట్ట – వరంగల్ 163వ జాతీయ రహదారి …

రాష్ట్రపతితో గరవ్నర్ నరసింహన్ భేటీ

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. వీరి భేటీలో విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను, ప్రభుత్వ పాలనను రాష్ట్రపతికి వివరించనున్నట్లు …

తత్కాల్ రైల్వే ప్రయాణికులకు తీపికబురు…

 న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. తత్కాల్ రైల్వే  టికెట్లు బుక్ చేసుకునే వారికి నిజంగా ఇది తీపి కబురే. అవును….ఇపుడు తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే …

మారన్ సోదరులకు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ

చెన్నై: కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ లకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారికి చెందిన రూ.742 …

ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న డీజీపీ…

ఢిల్లీ:ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఏపీ డీజీపీ రాముడు కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఏపీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుతో కలిసి డీజీపీ ఢిల్లీ వెళ్లారు. …

కొరియా ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు

ఢిల్లీ: కొరియా ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ప్రధానంగా ఏపీలో పెట్టుబడుల అంశంపై చర్చించన్నుట్లు సమాచారం.

నన్ను అరస్ట్ చేస్తే…కేసీఆర్ సర్కార్ కూలిపోద్ది:చంద్రబాబు

ఢిల్లీ: నన్ను అరెస్టు చేసినా, చేయడానికి ప్రయత్నించినా కేసీఆర్ ప్రభుత్వం కూలి పోతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన ఢిల్లీలో ఓ జాతీయ ఛానల్ …

మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ కానున్న గవర్నర్

ఢిల్లీ:ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్రపతితో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ భేటీ …