నేటి నుంచి బంగ్లాదేశ్-భారత్ ఏకైక టెస్టు మ్యాచ్
ఢిల్లీ:నేటి నుంచి బంగ్లాదేశ్-భారత్ ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఢిల్లీ:నేటి నుంచి బంగ్లాదేశ్-భారత్ ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. ఏడాది పాలన, రెండు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ కేంద్రానికి విరించనున్నారు.
ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. ఏడాది పాలన, రెండు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ కేంద్రానికి విరించనున్నారు.
జార్ఖండ్: పాలము జిల్లాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.