జాతీయం

నేటి నుంచి బంగ్లాదేశ్-భారత్ ఏకైక టెస్టు మ్యాచ్

ఢిల్లీ:నేటి నుంచి బంగ్లాదేశ్-భారత్ ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

నేడు రాష్ట్రపతి ప్రణబ్ తో గవర్నర్ నరసింహన్ భేటీ..

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. ఏడాది పాలన, రెండు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ కేంద్రానికి విరించనున్నారు.

ఇవాళా సా.4గంటలకు చంద్రబాబుకు మోడీ అపాయింట్ మెంట్

ఢిల్లీ: ఎపి సీఎం చంద్రబాబుకు ఇవాళా సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చంద్రబాబు మోడీకి వివరించనున్నారు. ఎపి, …

మోడీ నాకంటే మంచి సేల్స్ మెన్: మాజీ ప్రధాని మన్మోహన్

ఢిల్లీ: ప్రధాని మోడీ నాకంటే గొప్ప మాటకారి అని.. అంతే కాక మంచి సేల్స్ మెన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలిత …

నష్టాలతో ముగిసన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగశాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 42 పాయింట్లు నస్టపోయి 26,481 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు నష్టంతో 8,022 వద్ద …

నేడు రాష్ట్రపతి ప్రణబ్ తో గవర్నర్ నరసింహన్ భేటీ..

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. ఏడాది పాలన, రెండు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ కేంద్రానికి విరించనున్నారు.

నష్టాలతో ముగిసన స్టాక్ మార్కెట్లు 

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగశాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 42 పాయింట్లు నస్టపోయి 26,481 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు నష్టంతో 8,022 వద్ద …

జార్ఖండ్ లో 12 మంది మావోయిస్టుల మృతి 

జార్ఖండ్: పాలము జిల్లాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

బెంగళూరు నుంచి విశాఖపట్టణానికి ప్రత్యేక రైళ్లు

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం నుండి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం నగరానికి ప్రత్యేక రైలు సేవలు ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు బెంగళూరు నుండి …

మ్యాగీ నూడుల్స్‌పై తెలంగాణ నిషేధం, స్టాక్ వెనక్కి తీసుకున్న నెస్లే

న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ పైన రాష్ట్రాల నుండి కేంద్రం నివేదికను కోరింది. కేంద్రం అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు కోరిందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా …