జాతీయం

బారాముల్లాలో ఉగ్రవాదులు..భారత దళాల మధ్య కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లోని వాస్తవాదీన రేఖ దాటి ఉగ్రవాదులు భారత భూబాగంలోకి చొరబడ్డారు. వీరి ప్రయత్నాన్ని భారత భద్రతా …

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం..

ఢిల్లీ : ఛత్తీస్ గఢ్ నుండి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు …

బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరిన మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి మోడీ బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

నేడు ప్రధాని మోడీ బంగ్లాదేశ్ పర్యటన..

ఢిల్లీ : భారత ప్రధాని మోడీ నేడు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరనున్నారు.

నేడు ఉద్యోగుల విభజనపై కమల్ నాథన్ కమిటీ భేటీ..

ఢిల్లీ : నేడు ఉద్యోగుల విభజనపై కమల్ నాథన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్ లు హాజరు కానున్నారు. 16 శాఖల …

నేటి నుండి రాష్ట్రపతి భవన్ లో ఇన్ రెసిడెన్స్

ఢిల్లీ : నేటి నుండి రాష్ట్రపతి భవన్ లో ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం జరుగనుంది. ఇందులో కేంద్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.

నేడు నెస్ట్లీ సీఈవో ప్రెస్ మీట్..

ఢిల్లీ : నేడు నెస్ట్లీ సీఈవో పౌల్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మ్యాగీపై వస్తున్న వార్తలపై ఆయన ప్రకటన చేయనున్నారు.

కొనసాగుతున్న కర్ఫ్యూ..

జమ్ము కాశ్మీర్ : సిక్కు యువకులు, పోలీసులకు మధ్య ఘర్షణల నేపథ్యంలో జమ్ములో విధించిన కర్ఫ్యూ శుక్రవారం కూడా కొనసాగుతోంది. దీంతో జమ్ము రీజియన్ లోని ఐదు …

తొమ్మిదిన కాంగ్రెస్ సీఎంలతో సోనియా సమావేశం.

ఢిల్లీ : ఈనెల 9వ తేదీన కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశం కానున్నట్లు పార్టీ నేత సుర్జేవాల పీటీఐకి తెలిపారు.

బంగారం అక్రమ రవాణాలో ఎయిర్ ఇండియా ఉద్యోగి అరెస్ట్

ఢిల్లీ:సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది ఒకరు అడ్డంగా దొరికిపోయిన ఘటన సంచలనం రేపింది. …