జాతీయం
బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరిన మోడీ..
ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి మోడీ బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
నేడు ప్రధాని మోడీ బంగ్లాదేశ్ పర్యటన..
ఢిల్లీ : భారత ప్రధాని మోడీ నేడు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరనున్నారు.
నేటి నుండి రాష్ట్రపతి భవన్ లో ఇన్ రెసిడెన్స్
ఢిల్లీ : నేటి నుండి రాష్ట్రపతి భవన్ లో ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం జరుగనుంది. ఇందులో కేంద్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.
నేడు నెస్ట్లీ సీఈవో ప్రెస్ మీట్..
ఢిల్లీ : నేడు నెస్ట్లీ సీఈవో పౌల్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మ్యాగీపై వస్తున్న వార్తలపై ఆయన ప్రకటన చేయనున్నారు.
తొమ్మిదిన కాంగ్రెస్ సీఎంలతో సోనియా సమావేశం.
ఢిల్లీ : ఈనెల 9వ తేదీన కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశం కానున్నట్లు పార్టీ నేత సుర్జేవాల పీటీఐకి తెలిపారు.
తాజావార్తలు
- నానో ఆలోచన ఎప్పటికీ మరువలేనిది
- ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అసెంబ్లీ ఫలితాల్లో ఆప్కు ఆశాభంగం
- హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
- మరిన్ని వార్తలు