జాతీయం

సోమరి తల్లుల వల్లే మ్యాగీ అమ్మకాలు పెరిగాయి: ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ఇండోర్‌: ఈతరం తల్లులు సోమరులుగా మారడం వల్లనే దేశంలో మ్యాగీ అమ్మకాలు పెరిగాయని భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘తల్లులు …

బీజేపీలో చేరిన మాజీ టెస్టు క్రికెటర్: ‘మోడీకి పెద్ద ఫ్యాన్‌ని’

బెంగుళూరు: టీమిండియా మాజీ టెస్టు బ్యాట్స్‌మెన్ ఆర్. విజయ్ భరద్వాజ్ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 39 ఏళ్ల విజయ్ భరద్వాజ్ ఆదివారం బెంగుళూరులో కేంద్ర మంత్రి అనంత్ …

గదిలో బంధించి, నోట్లో గుడ్డలు కుక్కి విద్యార్థినిపై ఫ్రెండ్స్ గ్యాంగ్ రేప్

 నోయిడా: విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. గ్రేటర్ నోయిడాలోని డంకౌర్ ప్రాంతంలోని గదిలో అమ్మాయి మీద …

అంతర్జాతీయ యోగా డే: అంబాసిడర్లుగా అమితాబ్, కోహ్లీ!

న్యూఢిల్లీ: యోగా ప్రచారం కోసం ఇప్పటికే సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల సేవల్ని ఉపయోగించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని …

రాజ్ నాథ్ తో ముగిసిన వీహెచ్ భేటీ…

ఢిల్లీ:కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో ఎంపి వీహెచ్ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని …

ప్రారంభమైన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు

ఢిల్లీ: సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రజా సమస్యలపై …

రేవంత్ వ్యవహారంపై కేంద్రం ఆరా

ఢిల్లీ: ఓటుకు నోటు వ్యవహారంపై కేంద్రం దృష్టి సారిచింది. రేవంత్ రెడ్డి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కావాలంటూ పీఎంఓ, కేంద్ర హోం శాఖ గరవ్నర్ నరసింహన్ …

రాజనాథ్ తో భేటీ అయిన ఎంపీ వీహెచ్

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో ఎంపీ వీహెచ్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారాన్ని రాజనాథ్ దృష్టి కి వీహెచ్ …

జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కాశ్మీర్ : భారత సరిహద్దులోకొ చొరబడిన ఉగ్రవాదుల ప్రయత్నాలను తిప్పికొట్టినట్లు, ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ పేర్కొంది.

దక్కన్ క్రానికల్ వైస్ ఛైర్మన్ అరెస్టు..

భువనేశ్వర్ : దక్కన్ క్రానికల్ వైస్ చైర్మన్ పీకే అయ్కర్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.