జాతీయం

బారాముల్లాలో తీవ్ర ఉద్రిక్తత

  హైదారబాద్:జమ్ముకశ్మీర్ లోని బారాముల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పలు చోటు చేసుకున్నాయి. ఓ ఇంట్లోకి చొరబడ్డ ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు …

ఉత్తరాఖండ్ లో భూకంపం

హైదరాబాద్:ఉత్తరాఖండ్ లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కొన్ని సెంకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.1 …

భర్త చితితోపాటు తాను కాలిబూడిదైన భార్య..

ముంబై: మరోసారి సతీసహగమనాన్నితలపించే దృశ్యం ఆవిష్కృతమైంది. చనిపోయిన భర్త చితికి నిప్పంటించిన అనంతరం కనిపించకుండా పోయిన భార్య.. భర్తతోపాటు తాను కాలిబూడిదై పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని …

దేశంలో స్వైన్ ఫ్లూ టెర్రర్..

  న్యూఢిల్లీ : స్వైన్‌ ఫ్లూ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మాయదారి మహమ్మారి సామాన్యులపై విషం చిమ్ముతోంది. డేంజరస్‌ డ్రాగన్‌ వైరస్‌ విజృంభనతో జనం …

పన్ను ఎగ్గొట్టింది వీరే..

ఢిల్లీ : పన్ను ఎగవేత దారులపై ఆదాయపు పన్ను శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా కఠిన నిర్ణయం తీసుకుంది. 10 కోట్లకు పైగా బకాయి పడ్డ …

ఐసీసీ అధ్యక్షుడు ముస్తాఫా కమల్ రాజీనామా

న్యూఢిల్లీ: ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడు ముస్తాఫా కమల్ ఇవాళ రాజీనామా చేశారు. ప్రపంచకప్-2015లో మార్చి 19న క్వార్టర్ ఫైనల్ లో భాగంగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య …

సీబీఐ వలలో జోధ్‌పూర్‌ ఐటీ చీఫ్‌ కమిషనర్‌

రాజస్థాన్‌: జోధ్‌పూర్‌ ఐటీ చీఫ్‌ కమిషనర్‌ పి.కె.శర్మ సీబీఐ వలలో చిక్కారు. రూ.15లక్షలు లంచం తీసుకుంటూ పి.కె.శర్మ సీబీఐకి చిక్కారు. ఇదే కేసులో ఐటీశాఖ మాజీ అధికారి …

పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపు

న్యూఢిల్లీ: పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధర లీటరుకు 49 పైసలు తగ్గగా..డీజిల్ లీటరు రూ.1.21మేర తగ్గాయి. పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి …

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు…

న్యూఢిల్లీ: పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధర లీటరుకు 49 పైసలు తగ్గగా..డీజిల్ లీటరు రూ.1.21మేర తగ్గాయి. పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి …

మాజీ ప్రధానికి సుప్రీంలో ఊరట

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సుప్రీం కోర్టు ఊరట లభించింది. బొగ్గు స్కాంలో కేసులో మన్మోహన్ ను ప్రశ్నించాలన్న సీబీఐ నోటీసుపై సుప్రీం కోర్టు …