జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు….

ముంబై: ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 40 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.

ప్రేమించలేదని తుపాకీతో కాల్చేశాడు..

బెంగళూరులో విద్యార్థినులపై అటెండర్‌ కాల్పులు విద్యార్థిని గౌతమి మృతి…మరొకరి పరిస్థితి విషమం బెంగళూరు, ఏప్రిల్‌ 1 : బెంగళూరులోని ప్రముఖ కార్పోరేట్‌ వైట్‌ఫీల్డ్‌లోని  ప్రగతి కాలేజ్‌లో దారుణం …

సెక్షన్ 304ఎ ను సమీక్షించండి: సుప్రీం

 న్యూఢిల్లీ:  రోడ్డు  ప్రమాదాల కేసుల్లో అతి తక్కువ శిక్షలు  విధిస్తున్నారని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీని మూలంగా   న్యాయవ్యవస్థ అపహాస్యం పాలవుతోందని పేర్కొంది. 2007 లో ఇద్దరు వ్యక్తుల …

జైపూర్‌లో ‘‘తల్లిపాల బ్యాంకు’’

రాజస్థాన్‌, మార్చి 31: శిశువుకు కావాల్సింది మందులే అయితే మార్కెట్‌లో కొనగలరు. సెలైన్‌ అయితే సెనక్లలో సమకూర్చగలరు. మరి తల్లిపాలు కావాలంటే ఏం చేయగలరు?. కన్నతల్లి పాలకు …

ఈవీఎంలపై ఇక అభ్యర్థుల ఫొటోలు

ఇక ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు పెట్టనున్నారు. త్వరలో జరుగనున్న ఆరు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానానికి కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టబోతున్నది. ఎన్నికల కమిషన్ …

మరింత తగ్గిన బంగారం, వెండి

 హైదరాబాద్‌: డిమాండు తగ్గడంతో బంగారం, వెండి ధరలు ఈరోజు మరింత దిగివచ్చాయి. బంగారం ధర రూ.115 తగ్గింది. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.26,575కు చేరింది. …

అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ భేటీ

న్యూఢిల్లీ:  వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీతో సమావేశమయ్యారు.  ఏపీకి ప్రత్యేక …

ఢిల్లీలో కొట్టుకున్న ఇద్దరు లెక్చరర్లు

న్యూఢిల్లీ, మార్చి 31 : న్యూఢిల్లీలో ఇద్దరు లెక్చరర్లు కొట్టుకున్నారు. ఒక మహిళా లెక్చరర్‌ను జుట్టు పట్టుకుని తోటి లెక్చరర్‌ కొట్లాడు. కాలేజీలో ఇద్దరి మధ్య చోటు …

యాంటీ టెర్రర్ బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం

అహ్మదాబాద్ : వివాదాస్పద యాంటీ టెర్రర్ బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గతంలో కూడా గుజరాత్ అసెంబ్లీ మూడుసార్లు బిల్లును పాస్ చేసింది. కానీ మూడు …

పరిస్థితి అదుపులో ఉంది

జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారామిలటరీ దళాలను పెద్ద సంఖ్యలో పంపించామని …