జాతీయం

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్

జార్ఖండ్ లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. లతేహార్ లో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. గాయపడిన ఓ మహిళా …

నా పర్యటనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: మోదీ ట్వీట్

 న్యూఢిల్లీ:  తన విదేశీ పర్యటనతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవడంతో పాటు దేశంలో ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ లో ఆశాభావం వ్యక్తం చేశారు.  …

ఆప్ నుంచి ఆ ఇద్దరినీ బహిష్కరించారు..

 న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో రగిలిన  విభేదాల సెగ అసమ్మతి నేతల బహిష్కరణకు దారితీసింది. అనుకున్నట్లుగానే  పార్టీ వ్యవస్థాపక సభ్యులైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ను పార్టీ …

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి-జైట్లీ

వారణాసి: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కీలక నేతలుయోగేంద్ర యాదవ్, ప్రశాంత్,భూషణ్ తొలగింపు పై కేంద్ర  ఆర్థిక మంత్రి అరుణ్  జైట్లీ స్పందించారు.  రాజకీయ అపరిపక్వతతో ప్రజల …

విశాఖ, విజయవాడల్లో మంచి మెట్రోప్రాజెక్టును తీసుకువస్తాం- చంద్రబాబు

ఢిల్లీ, మార్చి 28 : విశాఖ, విజయవాడ నగరాల్లో మంచి మెట్రో ప్రాజెక్టులను తీసుకువస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ మెట్రోరైలులో ప్రయాణించిన సీఎం అనంతరం …

మెట్రోరైలు ప్రయాణం సౌకర్యం…సమయం ఆదా

విశాఖ,విజయవాడల్లో మంచి మెట్రో ప్రాజెక్టును తెస్తాం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ, మార్చి 28 : మెట్రో ప్రయాణం సౌకర్యంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు …

ఢిల్లీ మెట్రోలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రయాణం

ఢిల్లీ, మార్చి 28 : ఢిల్లీ పర్యటనకెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు శనివారం అక్కడి మెట్రోరైలులో ప్రయాణించారు. శివాజీ స్టేడియం నుంచి ఢిల్లీ విమానాశ్రయం వరకు మెట్రోరైలులో …

రవిది ఆత్మహత్యే

సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారి డీకే రవి మృతి ఆత్మహత్యేనని చెప్తున్న పోలీసులు.. అందుకు సంబంధించిన ఓ ఆధారాన్ని బయటపెట్టారు. రవి తన సహోద్యోగి అయిన మహిళా …

అశోక్ లేలాండ్ శిక్షణ కేంద్రంలో టి.మంత్రులు..

ఢిల్లీ : అశోక్ లేలాండ్ శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఆర్.మహేందర్ రెడ్డి సందర్శించారు

నిధులివ్వాలని కోరుతూనే ఉన్నాం – చంద్రబాబు..

ఢిల్లీ : ఏపీకి రావాల్సిన నిధులివ్వాలని ఎప్పటికప్పుడు కేంద్రాన్ని కోరుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త …